సి.కృష్ణవేణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రాజమండ్రి]] కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినది. 1936లో ''సతీఅనసూయ /ధ్రవధృవ'' చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.
 
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన [[మీర్జాపురం రాజా]] (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సంప్రాదాయసాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు]] ను, [[యస్వీ రంగారావు]] ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]] ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/సి.కృష్ణవేణి" నుండి వెలికితీశారు