గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
డాక్టర్ గోనా సుధాకర్ రెడ్డి జమ్మలమడుగు, గోనా క్రిష్ణారెడ్డి TTD ఇంజనీరు. ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
పంక్తి 9:
== సాహిత్యం ==
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.
మరియు చాల తెలివి గల వ్యక్తి .
== ప్రాచుర్యం ==
|