మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 3:
==జననం==
[[File:Talagunda Pillar inscription (455-460 AD) at Talagunda.JPG|right|thumb|తాళగుంద స్థంభ శాసనం మయూర శర్మ జీవితం మరియు వంశావళిని వివరిస్తుంది]]
కాదంబ వంశం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు
క్రీ.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం<ref>[http://puratattva.in/2013/10/10/talagunda-2594] puratattva.in. Retrieved on 2015-11-13.</ref> ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని కుమారుడు. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు.
[[కన్నడ]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు [[తెలుగు]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ కోనసీమకి చెందిన వేదపండితుడు.
పల్లవ రాజ్యంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, మయూరశర్మ కత్తిపట్టినట్టు తెలుస్తున్నది.
|