కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
===శ్రీ పంచముఖ గాయత్రీదేవి శక్తి పీఠం===
#శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో, అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, ప్రత్యేకపూజలు మాత్రమే నిర్వహించెడివారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అర్చన నిర్వహించుచున్నారు. [6]
#ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించినారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించినారు. గాయత్రీ హోమాలు నిర్వహించినారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించినారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. [710]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు