గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''గరికపాటి మల్లావధాని''' ([[సెప్టెంబరు 18]], [[1899]] - [[జనవరి 5]], [[1985]]) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం, విద్యాభ్యాసం ==
[[కొవ్వూరు]] లో 1899లో సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించాడు. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. [[ప్రఖ్య సీతారామశాస్త్రి]], [[పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[తాతా సుబ్బరాయశాస్త్రి|తాతా సుబ్బరాయశాస్త్రుల]] శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. [[కల్లూరి వెంకట్రామశాస్త్రి]], [[వజ్ఝల సీతారామశాస్త్రి| వజ్ఝల సీతారామ శాస్త్రుల]] దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు.
==రచనలు==
# గరికపాటి కలంలో దేశభక్తి గళం
 
[[వర్గం:1899 జననాలు]]