గీతా ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
1870లలో మొదలై 1920ల దాకా కొనసాగిన మూడు ముఖ్యమైన చారిత్రిక పరిణామాలలో, గీతా ప్రెస్-కల్యాణ్ పత్రికల ఆవిర్భావ వికాసాలకు పలు సంఘటనలు చాలా తోడ్పడ్డాయి.ఆ కాలంలో – సరి కొత్త వ్యాకరణాన్నీ, వాక్య నిర్మాణ పద్ధతినీ, సౌందర్యాన్నీ, ఔన్నత్యాన్నీ సంతరించుకొని హిందీ సారస్వత భాషగా నిలదొక్కుకుంది. మహావీర్ ప్రసాద్ ద్వివేది సంపాదకత్వంలో సరస్వతి మాస పత్రిక (హిందీలో తొలి పత్రిక) హిందీ పత్రికల సత్తా ఏమిటో రుజువు చేసాడు. ఉత్తర భారతదేశంలో – బెనారస్, అలహాబాద్ నగరాలలో, ముఖ్యంగా ఒక రచయితల తరం పుట్టుకు వచ్చింది. భాషకి మతాన్ని ఆపాదిస్తూ హిందీ -ఉర్దూలను హిందూ-ముస్లిం భాషలుగా చూడటం మొదలయ్యింది. మార్వాడీలు వ్యాపార రంగంలో నిలదొక్కుకొన్నాక, కొత్త గుర్తింపు కోసం ఆరాటపడటం, హిందూ-ముస్లిం మత విభేదాలు రగులుకుంటున్న రాజకీయ సందర్భం ఇలా పలు సామాజిక, రాజకీయ సంఘటనలు గీతా ప్రెస్-కల్యాణ్ పత్రిక ఆవిర్భావ వికాసాలకు తోడ్పడ్డాయని పలువురి అభిప్రాయములు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/గీతా_ప్రెస్" నుండి వెలికితీశారు