ముక్కామల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''ముక్కామల'''గా ప్రసిద్ధి చెందిన '''ముక్కామల కృష్ణమూర్తి''' (192028.2.1919-10.1.1987) [[తెలుగు సినిమా|తెలుగు చలన చిత్ర]] నటుడు మరియు దర్శకుడు. ఈయన [[గుంటూరు]] జిల్లా [[గురజాల]] లో జన్మించారు.తల్లిదండ్రులు డాక్టర్ సుబ్బారావు,సీతారావమ్మ.భార్య భారతి.ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి,పద్మావతి,శేషమ్మ వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా [[బొబ్బిలి యుద్ధం]] నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ఈయనకుముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్‌ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్‌ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్‌.శర్మ ఎన్టీఆర్‌, జగ్గయ్య లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు సినిమానాటకాలు రంగములోప్రదర్శించారు.తను ప్రతినాయకస్వయంగా భక్త కబీర్‌, నాటకం రాసి ప్రదర్శించారు.డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరి,'మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా సినీ నటన ప్రారంభించారు. 'లైలా మజ్ను'లో భానుమతి తండ్రిగా నటించారు.తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు బాగాపోషించారు.'ఋష్యశృంగ' చిత్రాన్ని పేరుడైరెక్ట్‌ తెచ్చాయిచేసారు.
కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్‌ వేయడం ముక్కామల హాబీలు.నటిస్తూనే 1987లో మృతిచెందారు.
 
ముక్కామల 1952లో తన సొంత చిత్రనిర్మాణసంస్థ ప్రారంభించారు<ref>[http://www.idlebrain.com/research/anal/anal-tc4.html]</ref>.
 
==చిత్ర సమాహారం==