జన్మభూమి ఎక్స్ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
జన్మభూమి ఎక్స్ప్రెస్ నందు 24 కోచ్లు ఉన్నాయి. వీటిలో 10 సాధారణం కోచ్లు మరియు మిగిలినవి రిజర్వుడు రెండవ తరగతి మరియు 3 ఎసి కుర్చీ కారు ఉన్నాయి.
== గణాంకాలు==
[[File:Janmabhoomi EXP with WDM loco.jpg|thumb|
ఈ రైలు ఒక రోజు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా ఉంది. దీనిలో రిజర్వు చేసే సెకండ్ సీటింగ్ మరియు కుర్చీ కారు ఏకైక సౌకర్యం ఉంది. ఈ రైలు కోసం ఏ పాంట్రీ కారు లేదు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, విజయవాడ (అవసరమైతే ఇంజన్లు మారతాయి మరియు అతిపెద్ద విరామం: 15 నిమిషాలు), ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ ద్వారా వెళుతుంది. సికింద్రాబాద్ వద్ద ప్రారంభ సమయం 7.10 గంటలకు బయలుదేరి విశాఖపట్నం రాక 7.40 గంటలకు చేరి
రైలు తెనాలి వద్ద వ్యతిరేక దిశలో వస్తుంది.
== ఇతర మార్గములు ==
[[File:Landscape view at Guntur from Janmabhoomi Express.jpg|thumb|
* జన్మభూమి ఎక్స్ప్రెస్ ఒక ప్రముఖ రైలుగా పరిగణించ వచ్చును కానీ చాలా రద్దీగా (బిజీగా) ఉంటుంది. ప్రత్యామ్నాయాలు గోదావరి ఎక్స్ప్రెస్ మరియు కోణార్క్ ఎక్స్ప్రెస్ (విశాఖపట్నం వద్ద ఆగుతుంది. కానీ సాధారణంగా కోణార్క్ యొక్క సాధారణ మార్గాన్ని అనుసరిస్తుంది ఇది ముంబై నుండి భువనేశ్వర్ వరకు దీని ప్రయాణం ఉంది) ఉన్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్టణం దురంతో ఎక్స్ప్రెస్ మారుగా విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వంటిది ఒక ఎంపిక కూడా ఉంది. దురంతో వేగంగా ఉంది కానీ పూర్తి వసతి లేదు; గరీబ్ రథ్ నిదానంగా ఉంటుంది కానీ పూర్తి వసతి ఉంది.
|