మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 38:
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టు లో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీ లొ ప్రిన్సిపాల్ గా యుండేవారు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాని ఆఫ్ ఘాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేవారు.ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయన మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారు.
== అవార్డులు ==
ఆమె స్థాపించిన దర్పన అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 28,1998 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాలినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్లెన్స్" అవార్డును ప్రకటించారు.<ref name=dr>{{cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=December 26, 1998|work=Indian Express|accessdate=20 October 2010}}</ref>
==మరణం==
ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[జనవరి 20]] [[2016]]న మరణించారు.<ref>[http://www.news4andhra.com/details/22502/mrinalini-sarabhai-passes-away పద్మభూషణ్ మృణాళిని సారాభాయి కన్నుమూత.. కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ సోదరి]</ref>
|