జానంపల్లి కుముదినీ దేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
| caption = జానంపల్లి కుముదినీ దేవి
| birth_name = జానంపల్లి కుముదినీ దేవి
| birth_date =
| birth_place = [[వరంగల్లు జిల్లా]], [[వాడపల్లి]]
| native_place =
| death_date = [[2009]]
| death_place =
| death_cause =
పంక్తి 37:
'''రాణీ కుముదినీ దేవి''' ([[జనవరి 23]], [[1911]] - [[2009]]) గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.
== జననం ==
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై కూకట్పల్లి లో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ బాలికా నిలయం” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
== మరణం ==
ఈమె [[2009]] లో తన 98 వ ఏట మరణించింది.
|