రోగశుశ్రూష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
క్రీ.పూ ఐదవ శతాబ్దంలో, సుమారు 2400 సంవత్సరాల క్రితం, గ్రీకులలో ఒకడైన [[హిప్పోక్రేట్స్]] ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతారు, వారిని బాగుచేయటం ఎలా అనే దానిపై ఆసక్తిని చూపించాడు. ఈయన 70కి పైగా పుస్తకాలను వ్రాశాడు, మరియు ఆరోగ్య సంరక్షణ అధ్యయనానికి సంబంధించి ప్రపంచంలోని మొదటి వ్యక్తులలో ఒకరు. అందుకే ఇతనిని తరచుగా "పశ్చిమ వైద్యశాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు.<ref>{{Cite web |url= http://www.ncbi.nlm.nih.gov/pubmed/18392218 |title=Useful known and unknown views of the father of modern medicine |work=ncbi.nlm.nih.gov
|accessdate=18 December 2010}}</ref>
 
మతం కూడా నర్సింగ్ చరిత్రలో ముఖ్యమైనది. యేసు క్రీస్తు అనారోగ్య ప్రజలకు సహాయపడాలి అని బోధించాడు.<ref name="Davies">{{cite book|last=Davies|first=Paul A.|title=Nursing|year=2002|publisher=Oxfor University Press|isbn=0-19-423293-X|accessdate=18 December 2010|location=Hong Kong|language=English}}</ref> మధ్య యుగాలలో, క్రైస్తవ చర్చి మరిన్ని ఆసుపత్రులు తెరిచింది. ముస్లింలు బాగ్దాద్ మరియు డమాస్కస్ లో కొన్ని తెరిచారు. ముస్లిం ఆస్పత్రులు ఏ దేశం లేదా ఏ మతానికి చెందిన ప్రజలకైనా సహాయపడ్డాయి.<ref name="Davies"/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రోగశుశ్రూష" నుండి వెలికితీశారు