యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
నవంబర్ 24, 1953లో [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] దగ్గర [[వానపాముల]] లో జన్మించిన '''యార్లగడ్డ లక్ష్మీప్రసాద్''' ఆంధ్ర విశ్వకళా పరిషత్, [[హిందీ]] విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, [[తెలుగు]], హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. [[నందిగామ]] కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా (1996-2002) కూడ సేవలందించాడు.
లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా యు.ఎస్.ఎ. , మలేషియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూరు, ఇంగ్లాండ్, ప్రాన్స్,
లక్ష్మీప్రసాద్ ప్రతిష్ఠాత్మక '''సాహిత్యఅకాడమీ అవార్డు-
సాహిత్యరంగానికి విశిష్టసేవలు అందించినందుకు ప్రతి సంవత్సరం ఇచ్చే,
==పురస్కారాలు, పదవులు==
పంక్తి 52:
* [[కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి]] - [[ద్రౌపది (నవల)|ద్రౌపది]] నవల - 2009.
* గురజాడ విశిష్ట పురస్కారం - 2015.
* పద్మభూషణ్ - 2016 జనవరి.
==మూలాలు==
{{reflist}}
[1] ఈనాడు మెయిన్; 2015,నవంబరు-24; 11వపేజీ.
[[వర్గం:1953 జననాలు]]
|