మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Kurnool mandals outline3.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మంత్రాలయము|villages=20|area_total=|population_total=61294|population_male=30466|population_female=30828|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.76|literacy_male=54.63|literacy_female=26.92|pincode = 518345}}
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.
[[File:MRO Office, Mantralayam.jpg|thumb|తహశీల్దారు కార్యాలయం, మంత్రాలయం]]
 
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో [[పంచముఖి]] ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు