టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name = టేకుమళ్ళ అచ్యుతరావు
| birth_date = [[ ఏప్రిల్ 18]], [[1880]]
| birth_place = [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]]
| native_place =
| death_date = [[ ఫిబ్రవరి 12]], [[1947]]
| death_place = [[మద్రాసు]]
| death_cause =
పంక్తి 37:
 
 
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' (జ:[[ఏప్రిల్ 18 ఏప్రిల్]], [[1880]] - మ:[[ఫిబ్రవరి 12 ఫిబ్రవరి]], [[1947]]) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు.<ref>[http://www.vepachedu.org/manasanskriti/tekumallaa.html టేకులళ్ళ గురించి వేపచేడు వెబ్ సైటులో.]</ref>
 
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]] గ్రామంలో రామయ్య మరియు వెంకమ్మ దంపతులకు [[విక్రమ]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ నవమి]] రోజున జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను [[పర్లాకిమిడి]] లోను మరియు బి.ఎ.ను [[విజయనగరం]]లోను పూర్తిచేశారు. బి.ఎ. పరీక్షలో ఆంగ్లంలో ప్రథముడిగా నెగ్గి మెక్డోడాల్డ్ మెడల్ సాధించారు. తర్వాత [[రాజమండ్రి]]లోని ప్రభుత్వ శిక్షణ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు. వీరు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పూర్తిచేశారు. వీరు 1900లో భమిడిపాటి ద్వారకా విశాలాక్షిని పరిణయమాడారు.