చర్చ:క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
:వ్యాసంలోని పద్యాలలో దోషాలు ఉన్నాయనుకుంటాను. నేను పూర్తిగా సరిచెయ్యలేకపోయాను. పాములకు రెండు నాలుకల విషయంలో ఇది ఇక్కడ,అది అక్కడ. ఒకవేళ మార్చెయ్యదలచుకొంటే అభ్యంతరంలేదు.----కంపశాస్త్రి 09:11, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:పద్యాల లొ దోషాలు ఉండి ఉండవచ్చు నేను ఇక్కడ అక్కడా చూసి విని వ్రాసినవి. అచ్చు పుస్తకము లేదు. అది కాక నాజ్ఞానము అంతంత మాత్రము. భాగవతము లొ పాములు నాలుకలు చీలిన విషయం ఉన్నదా. భారతము లొ అయితే ఉన్నది. శేషువు శ్రీ మహావిష్ణువు శయ్యాకావున జనమేజయుడి సర్పయాగములొ మరణించడని కర్కోటకుడు మరోకారణం చేత మరణించడని, తిప్పలు అన్ని తక్షకుడు మరియు మిగతా సర్పాలకు అని చదివనట్లు గుర్తు --[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 09:20, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:నాదగ్గర భారత,భాగవతాలు లేవు అందుబాటులో. వినికిడి పాండిత్యం తో చెబుతున్నాను. క్షీరసాగర మథనం కూర్మపురాణం లోనిదనుకుంటాను.----కంపశాస్త్రి 09:34, 21 సెప్టెంబర్ 2007 (UTC)
|