ఆంధ్ర నాయక శతకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:AndhraNayakaSatakamu.jpg|right|thumb|200px]]
'''ఆంధ్ర నాయక శతకము''' ఆంధ్ర శతకాలలో అనర్ఘరత్నం. [[కాసుల పురుషోత్తమ కవి]] శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ [[శతకం]] రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినుత్న పదాలతో ఎన్నెన్నో
== శతక కర్త ==
[[దస్త్రం:Kasulapurushottam.jpg|right|thumb|150px|పెదప్రోలు లోని కాసుల పురుషోత్తమకవి శిల్పం]]
కాసుల పురుషోత్తమ కవి అసలు పేరు [[పల్లంరాజు]]. ఈయన [[కృష్ణా జిల్లా]] లోని [[పెదప్రోలు (చల్లపల్లి)|పెదప్రోలు]] గ్రామ నివాసి. సుమారు క్రీ.శ.1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు - రమణమాంబ మరియు అప్పలరాజులు. [[అద్దంకి తిరుమలాచార్యులు]] వీరి గురువులు. వీరు [[భట్టుమూర్తి]]గా ప్రసిద్ధుడైన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడి వర్ణమైన భట్టరాజ కులంలో జన్మించారు. [[దేవరకొండ]] సంస్థానాధీశుడైన రాజా అంకినీడు బహద్దూర్ గారి ఆస్థానకవిగా ప్రసిద్ధుడు.
|