భరతముని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భరతముని''' (క్రీ.పూ మూడవ శతాబ్దం) ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. సంగీత నాట్యాలలో దిట్ట. ఈయన నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. ఇది ప్రాచీన భారతదేశంలో నాటకరంగం ముఖ్యంగా సంస్కృత నాటకాల గురించి రాయబడింది. దీనికి [[అభినవ గుప్తుడు]] అభినవ భారతి అనే పేరిట వ్యాఖ్యానం రాశాడు. ప్రాచీన భారతీయ సంగీతం మరియు నాట్యనికి ఈ గ్రంథంలో మూలాలున్నాయి. పది రకాలైన రూపక భేదాలను గర్తించి వివరించాడు. పాశ్చాత్య దేశాలలో ''డ్రామా'' అని పిలువబడే నాటకం ఈ పదింటిలో ఒకటి.
 
ఈ గ్రంథంలో 36 అధ్యయాలు ఉన్నాయి. అభినయాన్ని ఆధారంగా చేసుకుని నాట్య శాస్త్రాన్ని నాలుగు భాగాలుగా భరత ముని విభజించాడు.
# సాత్వికాభినయం - సౌమ్యమైన భావప్రకటన.
# ఆంగికాభినయం - మనోభావాలను శరీరాంగాల కదలిక ద్వారా వ్యక్తీకరించటం
# వాచికాభినయం - వాక్కు ద్వారా భావప్రకటన
# ఆహార్యం - వేషం ద్వారా భావ వ్యక్తీకరణం.
 
పది రకాలైన రూపక భేదాలను గర్తించి వివరించాడు. పాశ్చాత్య దేశాలలో ''డ్రామా'' అని పిలువబడే నాటకం ఈ పదింటిలో ఒకటి. ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందాడు.
 
[[వర్గం:ప్రాచీన భారత తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/భరతముని" నుండి వెలికితీశారు