సర్వోత్తమ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ట్రస్టు పక్షాన సర్వోత్తమ భవనం, పైన బాపూజీ మందిరంతోపాటు, కార్యకర్తల నివాసానికి జోగిరాజు భవనం, రామినేని అచ్యుతరావు సదనాలను నిర్మించారు.
* సర్వోత్తమ భవనం :
సంఘం స్థాపించి ఎంతో కాలమైనా, [[1938]] వ సంవత్సరం నాటికి దీనికి స్వంత భవనంగాని, స్థలంగాని లేవు. పటమటలంక వాస్తవ్యలు శ్రీ కొమ్మా సీతారామయ్యగారు ఈ లోటును పూరించారు.[[1939]] లో సంఘం క్రింద ఒక ఎకరం స్థలం ఖరీదు చేశారు. అలాగే గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారి షష్ఠిపూర్తి ఉత్సవాలను ముందుగా తామే నిర్వహించి వారికి కానుకగా నగదు సమర్పించి, మరికొన్ని తావులలో కూడా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ రకంగా లభ్యమయిన మొత్తాన్ని భవన నిర్మాణానికి వినియోగించారు. ఇంకా దాతల నుండి విరాళాలను సేకరించి, చేతి సొమ్ము కొంత ుంచివెచ్చించి రూ,. 25 వేలతో సర్వోత్తమ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి ఎర్పాటు చేశారు. - 11
 
==స్థాపనలో ప్రముఖులు==