సర్వోత్తమ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
==గ్రంథాలయ నిర్మాణ విశేషాలు==
* ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు
ట్రస్టు కార్యకలాపాలలో గ్రంధాలయ భవనముల నిర్మాణం, గ్రంథప్రచురణ, గ్రంథాలయ పుస్తకశాల నిర్వహణము ప్రధానమైనవి. ట్రస్టు ప్రచురించిన గ్రంథాలలో ప్రధానమైనవి శ్రీ గోటేటి జోగిరాజు గారి వ్యవసాయ విజ్ఞాన సంపుటములు, గాడిచెర్ల వారి వయోజన విద్యకు సంబంధించినవి. జోగిరాజుగారి గ్రామ సేవాగ్రంథమాలలోని 20 పుస్తకములతో పాటు పండ్ల దినుసుల నిల్వ చేయుట, వ్యవసాయ శాస్త్ర ప్రథమ పాఠములు, పాడిపరిశ్రమ, కోళ్ళ పెంపకంతో కలుపుకుని 19 సంవత్సరానికి 41 పుస్తకాలు ప్రచురించింది ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు. వీటితోపాటు హరిసర్వోత్తమరావుగారి శ్రీరామ చరిత్రము, సర్వోత్తమ అక్షరాభ్యాస పటములను ప్రచురించింది.
పంక్తి 10:
* సర్వోత్తమ భవనం :
==స్థాపనలో ప్రముఖులు==
|