మందుముల నరసింగరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25:
== జననం ==
[[పాలమూరు జిల్లా]] కు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన '''మందుముల నరసింగరావు''' [[మార్చి 17]], [[1896]] న ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]] [[చేవెళ్ళ]] లో జన్మించాడు. [[తలకొండపల్లి]] మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. [[పర్షియన్]] భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో [[రయ్యత్]] అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు<ref>పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 151</ref>. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో [[ఇందూరు]] ([[నిజామాబాదు]]) లో జరిగిన 6వ
== మరణం ==
|