సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Jaipal Reddy}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| source = http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=378
}}
'''సూదిని జైపాల్ రెడ్డి''' (జ: [[16 జనవరి]], [[1942]]) ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతను ప్రస్తుతం పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహిస్తున్నాడు. జైపాల్ రెడ్డి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు. ఈయన [[కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం]] నుండి 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో [[జనతా పార్టీ]]లో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను [[భారత పార్లమెంటుకుపార్లమెంటు]]కు మొదటిసారిగా 1984లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు.
 
[[జైపాల్ రెడ్డి]] చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.