భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Mohan krishna bhargava (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు...
పంక్తి 1:
==భృగు మహర్షి==
'''భృగు మహర్షి''' [[బ్రహ్మ]] మానస పుత్రుడైన [[ప్రజాపతి]] మరియు [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకరు.<ref>[http://www.sacred-texts.com/hin/m02/m02011.htm Narada said..] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. '''p. 25''' And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, '''these Prajapatis''', and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."</ref> మొట్టమొదటి జ్యోతిష రచయిత<ref>[http://www.experiencefestival.com/a/Bhrigu_Samhita/id/1931640 Bhrigu Samhita|భృగు సంహిత]</ref> మరియు వేదాల కాలంలో రచించిన [[భృగు సంహిత]] కర్త.<ref>[http://astrospeak.indiatimes.com/articleshow/2026323.cms What is Bhrighu Samhita ?]</ref> భృగు మహర్షి [[బ్రహ్మ]]హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
భృగు మహర్షి
వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను
 
భార్గవ వంశ మూలపురుషుడు భృగువు
 
బ్రహ్మ మానస పుత్రులైనటువంటి
ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు
మరియు సప్త ఋషులలో ఒకరు
"భృగు మహర్షి"
 
భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను
భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి
 
భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు
బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున
ఒక నేత్రం మొలిచెను
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను
 
== భృగు వంశావలి ==
 
== భృగు వంశావలి ==:
బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"
 
Line 73 ⟶ 55:
3) దేవయాని
 
== భృగు రచనలుసంహిత ==
వీరే కాకుండ శిష్య ప్రశిష్య గణములు మరెన్నో
భృగు భార్గవ వంశముగా వెలుగొందుతున్నారు
 
== భృగు రచనలు ==
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు
 
భృగువు గొప్ప ధర్మశాస్త్ర ప్రవక్తయే కాకుండా
"మొట్టమొదటి ధర్మశాస్త్ర పితామహుడు" కూడా
మానవ జీవన ధర్మ సూత్రాలను తెలిపిన మొట్టమొదటి "మనుస్మృతి" భృగు ప్రోక్తమే
ఇరవైరెండు స్మృతి ధర్మ సూత్రాలు ఉన్నప్పటికి అత్యంత విలువైనది ఆచరణీయమైనది ప్రథానమైనది నేటికీ ఆచరణీయమైనది "మనుస్మృతియే"
 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ధర్మములు
వర్ణ ధర్మములి ఆశ్రమ ధర్మములు
బ్రహ్మచర్య,, గృహస్థ ,, వానప్రస్థ ,,, సన్యాస ,, ధర్మములు
వేద ధర్మ శాస్త్ర విదులను జీవన ధర్మ సూత్రాలను ఆచార వ్యవహారాలను నిత్య కర్మ అనుష్ఠాన విదానాలను
తెలుపినటువంటి ధర్మశాస్త్రం "మనుస్మృతి"
ఇది కృతాయుగానికి ప్రామాణికమైనప్పటికి
అత్యంత విలువైన మనుస్మృతి నేటికి ఆచరణలో ఉన్నది
 
విదేశాల్లో సైతం రాజ్యాధికార ధర్మసూత్రంగా మనుస్మృతినే వినియేగించటం గర్వకారణం
"THE LAW CODE OF MANU (CODE OF LAW)"
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది
 
== త్రిమూర్తులను పరీక్షించుట ==
 
లోక కళ్యాణార్థమై సకల ఋషులు గంగానది తీరమున యజ్ఞము చేయదలచిరి అంతట అచటకి విచ్చేసిన నారదులవారు
యజ్ఞ ఫలమున స్వీకరించుటకు ఎవరు అర్హులో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే యజ్ఞఫలము ఇవ్వవలసిందిగా సూచించెను
 
అంతట ఋషులలో అగ్రజుడు పూజ్యుడు అత్యంత శక్తివంతుడు అయిన భృగు మహర్షియే త్రిమూర్తులను పరీక్షించవలసినది కోరగా
 
భృగువు బ్రహ్మలోకం చేరెను అచట బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగువుని చూడనందున ఆగ్రహించిన భృగువు
"నీకు పూజలు గానీ దేవాలయములు గాని లేకుండు గాక" యని శపించెను
 
కైలాసమునకేగగా అచట ప్రమథగణములు శివనామస్మరణలో లీనమైయుండగా
శివపార్వతులు ఆనంధతాండవం చేయుచుండిరి
తనకు ఉచితాసనం కూడా చూపక అవమానించిరని కోపంతో "నీకు లింగాకారముగానే పూజించెదరు" అని శపించెను
 
వైకుంఠమునకు వెళ్ళగా అచట భృగు పుత్రిక అయిన లక్ష్మి స్వామివారి పాదసేవ చెడయుచుండగా
స్వామివారు శయనించియుండెను
కొంత సమయం వేచి చూసి నారాయణా అని పిలిచెను ఎంతకీ మేల్కొనని విష్ణువు పై ఆగ్రహావేశమున
విష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్ని లేపెను
 
అంతట నారాయణుడు ఉలిక్కిపడి లేచి ఋషిశ్రేష్ఠ మీ పాదం మా వక్షస్థలాన్ని తాకటం వలన మీ పాద స్పర్శతో ధన్యుడనైతిని అంటు వారికి ఆసనం ఏర్పరచి
పాదసేవచేయుచు
భృగువు అహంకారానికి కారమైన పాదమందలి నేత్రాన్ని చిదిమివేసెను
 
అంతట జ్ఞానోదయం అయిన భృగువు శాంతచిత్తుడు సాత్వికమూర్తి పరంధాముడు అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలాన్ని పొందటానికి అర్హుడని నిర్ణయించెను
 
శ్రీమహాలక్ష్మి తన తండ్రి అయిన భృగువు తన స్థానమైన స్వామివారి వక్షస్థలంపై తన్నటం జీర్ణించుకోలేక
భూలోకంనకు వెల్లిపోయెను
భూలోకమున తిరిగి భృగువంశమున (పద్మశాలీ) వంశమున "పద్మావతీ" దేవిగా జన్మించేను
స్వామివారు వేంకటేశ్వరుడాయెను
లోక కళ్యాణమునకు కారకుడాయెను
 
== భృగు ప్రస్తావన ==
 
శ్రీ మహా భారతం., శ్రీ మద్భాగవతం., శ్రీ విష్ణు., మత్స్య., పద్మ., బ్రహ్మా.,బ్రహ్మాండ పురాణాల్లో
భృగు మహర్షి విశిష్టతలను కీర్తింపబడెను
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా [[కాత్యాయనుడు]] పేర్కొన్నాడు.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!
 
==భగవద్గీత భృగు ప్రస్తావన ==
మహర్షులలో భృగుమహర్షిని నేనే
భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన [[భగవద్గీత]]లో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి <ref>[http://www.bhagavad-gita.org/Gita/verse-10-23.html Bhagavad Gītā&nbsp;– Chapter 10 Verse 25]</ref> ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.
అక్షరములలో ఓంకారమును నేనే
యజ్ఞములలో జపయజ్ఞము నేనే
స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను
అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది
 
1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది.
భృగు మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు
2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను స్నానము చేయుటకై నదికిపోయెను. అప్పుడు పులోముఁడు అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు గర్భము భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము చ్యవనుఁడు అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను.<ref>http://www.andhrabharati.com/dictionary/#</ref>
భార్గవ అగ్రహారం నిర్మించెను
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు