హరిత విప్లవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:వ్యవసాయం చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక [[దిగుబడి]]ని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా [[హరిత విప్లవం]] (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా [[మెక్సికో]] లో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది.
== భారతదేశంలో ==
మెక్సికోలో [[నార్మన్ బోర్లాగ్]] నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని [[రాక్ఫెల్లర్ ఫౌండేషన్]] ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. 1961 లో భారతదేశం లో విపరీతమైన క్షామం ఏర్పడింది. అప్పటి భారతదేశపు వ్యవసాయశాఖా మంత్రియైన [[ఎం.ఎస్.స్వామినాథన్]] సలహాదారు నార్మన్ బోర్లాగ్ ను భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశ ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది.
ఎం.ఎస్.స్వామినాథన్, పి.సుబ్రమణ్యంలను భారతదేశపు హరిత విప్లవ పితామహులుగా అభివర్ణిస్తారు.
పంక్తి 19:
11. సిల్వర్ రెవల్యూషన్ = గ్రుడ్లు, పౌల్ట్రీ అభివృద్ధికి ఉద్దేశించినది.
12. గోల్డెన్ పైబర్ రెవల్యూషన్ = జనపనార ఉత్పత్తుల అభి వృద్ధికి ఉద్దేశించినది.
==మూలం==
బాల భారతం పత్రిక. అగస్టు 2015
|