చాణక్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==పాటలీపుత్ర ప్రస్తావన==
భరతఖండమునందలిప్రాచీన దేశములన్నిటిలోభారతదేశంలోని దేశాలన్నింటిలో మగధ మిగులరాజ్యం ప్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను[[మహాభారతం]]లో శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగుప్రస్తావించిన జరాసంధుని రాజధాని ఈ మగధదేశమందలిమగధదేశలోని గిరివ్రజము. దీనిచెంతనేఇక్కడే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెనునిర్మించాడు. తరువాత కొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను ఒక పల్లెచెంత గొప్ప దుర్గమునుకోటను కట్టెనునిర్మించాడు. అతని మనుమడగుమనుమడు ఉదయనుడు పాటలీదుర్గముచెంతపాటలీదుర్గము సమీపాన పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెనునిర్మించాడు.
 
పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన యెనమండ్రుఎనిమిది మంది కుమారుల సాయముతో పాలించుచుండెనుపాలించేవాడు. మహాపద్మునకు ఇళ, ముర యను ఇరువురుఇద్దరు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరిజన్మించారు. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరిఅనేవారు. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగుఐన చంద్రగుప్తునియెడ సవతియన్నసవతి లెనమండ్రునుసోదరులు ఎనిమిదిమంది పగ బూని ఎలాగునైనాఎలాగైనా వానిని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను చంద్రగుప్తుడు మిగులఅందరికన్నా చిన్నవాడగుటచిన్నవాజవటం చేతనువలన, రాజ్యభారమంతయురాజ్యభారమంతా ఎనమండ్రునందులకుఎనిమిదిమందికి కైవసమయ్యెనుచేజిక్కింది. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచుచంపడానికి నందులుఎన్నో దురాలోచనములు చేసి అనేక విధముల బాదించుభాదిస్తూ చుండిరిఉండేవారు. చివరికి చంద్రగుప్తుడు తినడానికి సరైన కడకుతిండి చంద్రగుప్తుడుకూడా పొట్టకూటికిలభించేదు కూడ కరవయ్యెనుకాదు. చివరకు సత్రాధికారిగనుండి దీనుడైసత్రాధికారిగా కాలము గడుపుచుండెను.
 
==నందులు చాణక్యుడిని అవమానించుట==
"https://te.wikipedia.org/wiki/చాణక్యుడు" నుండి వెలికితీశారు