షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Koneti Kumar (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Koneti Kumar (చర్చ | రచనలు) →చారిత్రిక ఆధారాలు: అక్షర దోషం స్థిరం ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
||
పంక్తి 95:
== చారిత్రిక ఆధారాలు ==
1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టారు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంథం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగులో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంథంగా పెక్కు భక్తులు పరిగణిస్తారు. ఆచార్య [[ఎక్కిరాల భరద్వాజ]] వ్రాసిన
తొలి తెలుగు శిరిడీ సాయి చరిత్ర ను (1957) వేమూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసినారు. ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’ కూడా ముఖ్యమైన తెలుగు గ్రంథం.
|