జన్మభూమి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 290:
* అక్టోబరు 2, 2013 : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వెనకున్న భోగీలో ఈ సంఘటన జరిగింది. దీంతో బెల్లంకొండ-సత్తెనపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపేశారు. <ref>[http://www.ap7am.com/flash-news-17647-telugu.html#sthash.amJc00h3.dpuf జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు]</ref>
* మే 9, 2014 : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ ఎక్స్ ప్రెస్ రైలు దువ్వాడ సమీపంలో రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించి ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు.<ref>[http://srv6.indiarailinfo.com/news/post/indian-railways-news/176307 బోగీలను వదిలేసిన 'జన్మభూమి' ]</ref>
* 26 జులై, 2015 : జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే.<ref>[http://www.prajasakti.com/Content/1660351 ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..]</ref>
 
==ఇవి కూడా చూడండి==