బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని Fertilize చేసుకోవడానికి మెత్తటి మట్టి కొసం ఈజిప్టులోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్క తో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంధానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తు కు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరి తో శారీరక సంబంధం ఉన్నదని , వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నవి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో [[బైబిల్ వ్యతిరేక పత్రికలు]]గా మిగిలిపోయాయి.
 
==ఇతర గ్రంథాలతో పోలికలు== హిందు మతమె చాలా గొప్పది అని తెలింది .
*బైబిలు ప్రకారం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిమూర్తులైతే, వేదాల ప్రకారం [[బ్రహ్మ]], [[విష్ణు]], మహేశ్వరులు త్రిమూర్తులు.
*పాత నిబంధనలో ఉన్న జంతు బలి అర్పణలు హిందూ వేదాల్లో కూడా ఇవ్వబడినవి.
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు