ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Tirupati rao.p (చర్చ | రచనలు) |
Tirupati rao.p (చర్చ | రచనలు) |
||
పంక్తి 21:
కాలంమారింది,ఇప్పుడు కుటుంబరావు లక్షాదికారియైన రావుసాహెబ్,నరసయ్య ఆర్ధికంగ చితికి పోయాడు. కుటుంబరావు తన రెండవ కుమార్తె లీలను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. నరసయ్య తన కోడలు దేవకీని కాపరానికి పంపమని అడుగగా కుటుంబవురావు ధనహంకారంతో దరిద్రులింటికి తన కూతుర్ని పంపనని నరసయ్యను అవమాన పరిచి పంపుతాడు.
భర్త ప్రత్యక్ష దైవం అని నమ్మిన దేవకి తల్లి సహాయంతో తండికి తెలియకుండా అత్తారింటికి వెళ్తుంది. ఇది తెలిసి కోపంలో పరవళ్లుతొక్కుతాడు కుటుంబరావు. అత్తారింటికి వచ్చిన దేవకి, అకస్మాత్తుగా పక్షవాతంలో తగులుకున్న భర్తను, మామ నరసయ్య మరణాన్ని చూస్తుంది. భర్త ఆరోగ్యం కోసం నగా నట్ర అన్నీ విక్రయించి వైద్యం చేయిస్తుంది, కాని గుణంకలుగలేదు కటిక దరిద్రం అనుభవిస్తూ దేవకి తండ్రి సహాయం అపేక్షిస్తుంది. దయాశూన్యుడైన కుటుంబ రావు దేవకిని కాలదంతాడు. నిరాధారమైన దేవకి అందానికి ముగ్ధుడైన శేషు ఆమెను వశపరచుకోడానికి గాలం వేస్తాడు. రఘూకి సహాయం చేసినట్లు నటించి, చిట్టి అనే వేశ్యయింట్లో దేవకిని దాసీగా కుదురుస్తాడు.
== సాంకేతిక నిపుణులు ==
|