పోతుగంటి పోశెట్టి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 11:
1965లో బి.గంగారాం బెల్లంపల్లి రావడంతో ఇక్కడి యూనియన్ కార్యకలాపాలలో ఆయనను బాధ్యులుగా చేయడంలో మందమర్రి, రామకృష్ణాపూర్ తదితర బ్రాంచ్ల బాధ్యతను జె.కుమార స్వామి చూసేవారు. గుండ మల్లేష్, చిప్ప నర్సయ్య, కొండికొప్పుల రాజలింగు, భాషు, పోచాగౌడ్ల తో పాటు మరెంతో మంది యువకులను పార్టీలోకి తీసుకురావడంలో ఆయన ప్రోత్సాహం ఎంతగానో ఉంది. 1981లో చండ్రువెల్లి సర్పంచ్ గా చిప్ప నర్సయ్య ఎన్నికతో, అనంతరం 1983లో జరిగిన ఎమ్మలే ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెలే స్థానం గెలుకోవడంలో ఆయన ఈ సమితిలో ప్రజలకు చేసిన పలు మంచి పనుల ఫలితమే అన్నది జగమెరిగిన సత్యం
==అస్తమయం==
ఆయన [[సెప్టెంబరు 19]] [[1981]] న హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* [https://www.youtube.com/watch?v=x37FKD8CaIU Mana Telangana Yodhulu Pothuganti Poshetti]
|