జీవిత నౌక (1951 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== కథ ==
లక్ష్మీ తక్కువ జాతికి చెందిన ఒక బీదయింటిపిల్ల. ఆట, పాట, గొడుగులు కట్టి అమ్మడం వాళ్ళ కులవృత్తి. తండ్రి కేశవుడు తల్లి లేని పిల్లను.పిల్ల కావడంతో ఆమెను గారాబంగా పెంచుతాడు. ఆవూరి మొఖాసాదారు విద్యావిహీనుడు, వయస్సుమళ్ళిన వాడైనా యువకుడిలాగా కనిపించాలని జట్టుకు మసిపూసుకుంటాడుమసిపూసుకుంటూ ఉంటాడు. ఈడొచ్చిన ఆడ పిల్లలపై ఆయనకు వ్యామోహం. ఆయన్ని చెట్టుక్రింద వకీలు ఒకడాయనకు దాపరిచ్చిఒకాయన యిష్ట మొచ్చినట్టు ఆయన్ని ఆడిస్తుంటాడు. మొఖాసాదారు వ్యవహారాలు ఆఫీసు మేనేజరు రాజు చక్కబెడుతూవుంటాడు. రాజు గౌరవమైన కుటుంబంలోని వాడు. కానికానీ, పెళ్ళాం ముందర పిల్లి, ఆమె పేరు జానకి, పరమ గయ్యాళి. చచ్చిపోయేటప్పడు రాజు తలిదండ్రులు చంటి పిల్లవాడైన సోమాన్ని రాజుకి ఆప్పగించారటఆప్పగిస్తారు. కష్టపడి తమ్మడికి చదువు చెప్పిస్తూ వుంటాడు రాజు. డబ్బు కావలిస్తే దొంగ లెఖ్కలులెక్కలు వ్రాసి మొఖాసాదారుని దోచుకోమని వకీలు రాజుకి సలహాయిస్తాడు, కానీ రాజు దానికి పూనుకోడుఅంగీకరించడు.
 
ఒకనాడు రాజు యింటిదగ్గర ముద్దుగా నాట్యం చేస్తున్న లక్ష్మిని సొముసోము చూస్తాడు. ఆ చిన్ని హృదయాల్లో అనురాగం అంకురిస్తుంది. సోమ పైచదువు కోసం పట్నానికి వెళ్తాడు. అక్కడ సోమసోము, ఇక్కడలక్ష్మీ లక్షీ,ఇద్దరూ యౌవన వంతులవుతారు. పట్నం నుంచి అతను పంపించే కానుకలు అందుకుని మురిసిపోతుంది లక్ష్మి. సోమసోము చదువు ముగించి ఇంటికి వచ్చేసరికి కేశవుడు మరణిస్తాడు. లక్ష్మీ దిక్కులేనిదౌతుంది. సోమసోము ఆమెకు ధైర్య చెప్పి అండగా నిలుచుంటాడు . కాలేజీకళాశాల వార్షికోత్సవంలో సోమసోము లక్ష్మి చేత మేరీ మెగ్డలిన్
కథ నాట్యం ఆడిస్తాడు. ఒక పేద పిల్ల ధనానికి తన శీలాన్ని బలిచేసి, క్రైస్తు ఆదేశంపై పశ్చాత్తాపం చెంది ముక్తి పొందడం ఈ కథ . ఆనాడు ఆ లేత హృదయాల్లో అంకురించిన ఆనురాగం క్రమంగా ప్రేమ అవుతుంది. జాతివిభేదాన్ని ఖండించి లక్ష్మిని పెళ్ళాడ్డానికి నడుంకడతాడు సోమసోము. కాని, అన్నగారురాజుఇద్దరూఇద్దరి ప్రేమను సమ్మతించడు. - ఇక జానకిమాట సరేసరిజానకి -కూడా సోమకిసోముకి చీవాట్లు పెట్టి లక్ష్మి ఇంటికివెళ్ళి నోటితోనూ, చేత్తోనూ కూడ ఆమెను పరాభస్తుంది. విడిపోయిజీవించలేమని సోమసోము, లక్ష్మి ఒకేసారి కొండ విూదినుంచి దూకిచావాలని బయలుదేరగా రాజు వాళ్ళని వారించి, లక్ష్మి ఇంట్లో వెట్టి చాకిరీకి పనికొస్తుందని చెప్తూ ఒక నెక్లేస్ తో భార్యను సమాధానపరచి, వాళ్ళకు వివాహం చేస్తాడు.
 
లక్ష్మికి ఒక కొడుకు పుడతాడు. వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసి జానకి కళ్ళు కుడతాయి. సోమాన్నీ, లక్ష్మీనీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని భర్తతో పోరు పెడుతుంది. భర్తతో లక్ష్మికి రంకు కూడా కడుతుంది . లక్ష్మిని తిడుతుంది, కొడుతుంది -. ఆ నరకం
సహించలేక లక్ష్మీ భర్తతో కలిసి తన పాతగుడిశకుపాతగుడిసెకు పోతుంది. తిండి లేక మాడుతున్న అమ్మనీ, అన్న శంకరాన్నీ యింట్లోకి చేరతీస్తుందిచేరదీస్తుంది జానకి. తనకి వచ్చీరాని పాఠాలు ఇంట్లో పిల్లలకి చెప్తూ వుంటాడు శంకరం. సోమసోము ఉద్యోగం అన్వేషిస్తూ బయలుదేరి, నానా దేశాలూ తిరిగి, ఓ కారక్రిందపడతాడుకారు -క్రిందపడతాడు. ఆ కారు ఒక జమీందారిణిది. ఆమె సోమాన్ని ఇంటికి తీసుకు వెళ్ళి, గాయాలు నయం చేయించి తన ఎస్టేటుకు మేనేజరుగా నియమిస్తుంది -. సోము లక్ష్మీకి పట్నం నుంచి ప్రతినెలా పంపించే మనియార్డర్లు జానకి, శంకరం ఆందుకొని పంచుకుంటూ వుంటారు. ఒక నాడు శంకరం లక్ష్మిని బలాత్కరించడానికి ఇంటికి వెళ్ళి దూలగుండు తగుల్చుకొని తిరిగివస్తాడు. శంకరం ఆమెను విడవకుండా మళ్ళీ వెళ్ళి ఒక రూపాయి విసిరి రమ్మంటాడు - ఈ ఘోరం మనవిచేసు పోవడానికి మొఖాసాదారు దగ్గరకు లక్ష్మి వెళ్తే, “గోరుచుట్తుపై రోకటిపోటు' అన్నట్టు మొఖాసాదారు ద్రవ్యాశ చూపి లక్ష్మిని బలాత్కరించి, ఆమె చేత తాపులు తిని, ఆమె కొంపకి అగ్గి పెట్టిస్తాడు -. ఆమెను వూళ్ళోనుంచి గెంటింపిస్తాడు,గెంటించేస్తాడు. పసిపిల్లాడిని కాపాడుకుంటూ లక్ష్మి తిరగరాని దేశాలు తిరిగి, ఆఖరికి రైల్వేస్టేషను ప్లాట్ ఫారంపై పళ్ళు అమ్ముకుంటూ జమీందారిణి కూతురుతో కూడి రైలుబండి ఎక్కుతూ వున్న సోమాన్ని చూస్తుంది. -బ◌ండిబండి కదిలిపోతుంది _. తల్లి, కొడుకు బండి వెంట పరుగు పెడతారు కాని నిష్ప్రయోజనమౌతుంది -.
 
భర్త సౌఖ్యం కోసం లక్ష్మీ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడుతుంది. కానీ, పిల్లాణ్ణి చూస్తూ చావలేకపోతుంది. పట్నంలోకి వెళ్ళి తనలాగే దిక్కుమాలిన నిరుపేదలని చూసి, వాళ్ళ పోషణ కోసం అనాథ శరణాలయం స్థాపిస్తుంది. దాన్ని ఉద్ధరించడానికి నాటకం కంపెనీలో చేరుతుంది. పదిహేను ఎకరాలు బంజరు ఇప్పిస్తానని చెప్పి వకీలు ఒక రైతు దగ్గిర నూరు రూపాయలనోటు చెక్కేస్తాడు. రాజు అదిచూచి, వకీలు దగ్గిరనుంచి ఆ నోటు తన్ని లాక్కుంటాడు. ఆ కక్ష మీద వకీలు దస్తూరితో మొఖాసాదారు చిట్టాలో దొంగ లెక్క ఎక్కించి, మొఖాసాదారు చేత రాజు విూద అరెస్టు వారెంటు బనాయిస్తాడు. హరిశ్చంద్ర మొదలైన నాటకాలు ఆడుతూ, కంపెనీ సోము వున్న పట్టణానికి వస్తుంది. ఆ రోజున ''అంతిప్పాశ'' అనే నాటకం ప్రదర్శిస్తూ ఉంటాడు. అంతిప్పాశుడు అన్నగారి భార్యతో సల్లాపం ఆడగా, జాన్ ప్రవక్త ఆతణ్ణి దూషించి నీతి చెప్తాడు. జాన్ ప్రవక్త పాత్ర ధరించినది లక్ష్మి. సోము, జమీందారిణి కూతురు నాటకం చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చోడం లక్ష్మి చూస్తుంది. ఆవేశంతో లక్ష్మి కూలబడుతుంది. ప్రవక్త ఆంతిప్పాశునితో ఆడిన మాటకు సోమ చలించి జమీందారిణి వద్ద సెలవు తీసుకొని స్వగ్రామానికి బయలుదేరుతాడు.
భర్త సౌఖ్యం కోసం లక్ష్మీ ఆత్మహత్య చేసుకోడానికి
 
రాజు శిక్ష తప్పించుకోడానికి భార్య జానకిని డబ్బు అడుగుతాడు. ఆమె చిల్లి గవ్వైనా యివ్వదు సరిగదా, వకీలు సలహాపైని నగదు పుట్టింటికి నడిపేయడానికి, రాత్రికి రాత్రి శంకరo సహయంతో బయలుదేరుతుంది. సోము ఇంటికి వస్తాడు, పెళ్ళాం పిల్లాడు కనిపించరు. వదినె గారే వాళ్ళదుర్గతికి కారణమని గ్రహించి ఆమెను దూషిస్తాడు. అన్నగార్ని కూడా నిందిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజును అరెస్టు చేస్తారు. శంకరం, జానకీ ఇంటికి వెళ్ళేమార్గంలో ముసుగుమనుష్యులు వాళ్ళను అడ్డుకుంటారు. వారిలో ఒకడు శంకరాన్ని పొడిచి చంపుతాడు. చివరకు ఏమైంది అన్నది మిగతా కథ.
సిద్దపడుతుంది. కాని, పిల్లాణ్ణి చూస్తూ చావలేకపోతుంది
 
- పట్నంలోకి వెళ్ళి తనలాగే దిక్కుమాలిన నిరుపేదలని చూసి,
 
వాళ్ళ పోషణ కోసం అనాధ శరణాలయం స్థాపిస్తుంది -
 
దాన్ని ఉద్ధరించడానికి నాటకం కంపెనిలో చేరుతుంది.
 
పదిహేను ఎకరాలు బంజరు ఇప్పిస్తానని చెప్పి వకీలు ఒక రైతు
 
దగ్గిర నూరు రూపాయలనోటు చెక్కేస్తాడు. రాజు అదిచూచి,
 
వకీలు దగ్గిరనుంచి ఆ నోటు తన్ని లాక్కుంటాడు. ఆ కక్ష మీద
 
వకీలు దస్తూరితో మొఖాసాదారు చిట్టాలో దొంగ లెఖ్క
 
ఎక్కించి, మొఖాసాదారు చేత రాజు విూద ఎరెస్టు వారెంటు
 
బనాయిస్తాడు,
 
హరిశ్చంద్ర మొదలైన నాటకాలు ఆడుతూ, కంపెనీ సోమ వున్న
 
పట్టణానికి వస్తుంది. ఆ రోజున, “అంతిప్పాశ” నాటకం.
 
అంతిప్పాశుడు అన్నగారి భార్యతో సల్లాపం ఆడగా, “జాన్
 
ప్రవక్త" ఆతణ్ణి దూషించి నీతి చెప్తాడు. జాన్ ప్రవక్త
 
పాత్ర ధరించినది లక్ష్మి. సోమ, జమీందారిణి కూతురు
 
నాటకం చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చోడం
 
లక్ష్మి చూస్తుంది. ఆవేశంతో లక్ష్మి కూలబడుతుంది.
 
ప్రవక్త ఆంతిప్పాశునితో ఆడిన మాటకు సోమ చలించి
 
జమీందారిణి వద్ద సెలవు తీసుకొని స్వగ్రామానికి
 
బయలుదేరుతాడు.
 
రాజు శిక్ష తప్పించుకోడానికి భార్య జానకిని డబ్బు
 
అడుగుతాడు. ఆమె చిల్లి గవ్వైనా యివ్వదు సరిగదా, వకీలు
 
సలహాపైని నగదు పుట్టింటికి నడిపేయడానికి, రాత్రికి
 
రాత్రి శంకరo సహయంతో బయలుదేరుతుంది.
 
సోమ ఇంటికి వస్తాడు, పెళ్ళాం పిల్లాడు కనిపించరు. వదినె
 
గారే వాళ్ళదుర్గతికి కారణమని గ్రహించి ఆమెను
 
దూషిస్తాడు. అన్నగార్ని కూడా నిందిస్తాడు. ఇంతలో
 
పోలీసులు వచ్చి రాజును అరెస్టు చేస్తారు.
 
శంకరం, జానకీ ఇంటికి వెళ్ళేమార్గంలో ముసుగుమనుష్యులు
 
వాళ్ళను అడ్డుకుంటారు.వారిలో ఒకడు శంకరాన్ని పొడిచి
 
చంపుతాడు. చివరకు ఏమైంది అన్నది మిగతా కథ.
 
==పాటలు==
# ఆనందకిషోరా వెన్నతినర రా ఆనంద శ్రీకృష్ణ ఆగడమా -
# ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై - [[జిక్కి]], [[పిఠాపురం నాగేశ్వరరావు]]
"https://te.wikipedia.org/wiki/జీవిత_నౌక_(1951_సినిమా)" నుండి వెలికితీశారు