జమాబంది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→చరిత్రాంశాలు: విస్తరణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
=====చరిత్రాంశాలు=====
ఆంగ్ల కంపెనీప్రభుత్వపరిపాలనలో 1786-93 మద్యకాలంలో[[గవర్నరు జనరల్]][[కారన్ వాలీసు]] దొరగారు [[వంగ రాష్ట్రము]]లో జమీందారులు కంపెనీకి చెల్లించవలసిన [[పేష్కస్సు]]ను శాస్వతముగా నిర్ణయిస్తూచేసిన పర్మనెంటు సెటిల్మెంటు విధాన్నాని [[మద్రాసు ప్రోవిన్సు]] లోగూడా ప్రవేశపెట్టుటకు, రాజధాని మద్రాసులో ప్రభుత్వము వక కమిటీని నియమించింది. ఆ కమిటీవారి ఆదేశాల ప్రకారం 1799 లో మద్రాసు ప్రోవిన్సులోని అన్ని జిల్లా కలెక్టరులు కరణాలచేత 1785-98 మధ్యకాలంనాటి గ్రామస్తితిగతుల లెఖలను తయారుచేయించి కమిటీకి పంపగా మద్రాసు రాజధానిలో 1802 లో ఉత్తర సర్కారులలో గూడా [[పర్మనెంటుసెటిల్మెంటు]](శాస్వత పరిష్కారము) జరిగింది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"
==మూలాలు==
|