ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
==గ్రామ పంచాయితీ==
#20 వార్డులున్న ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన తొలిరోజులలో శ్రీమతి ఆవుల స్వరాజ్యలక్ష్మి 5 నెలలు ఈ గ్రామ సర్పంచిగా పని చేశారు. 2001 లో శ్రీమతి జోగి నాగమణి, 2006 లో శ్రీ మల్లెల అనంతపద్మనాభరావు ఈ గ్రామానికి సర్పంచులుగా ఎన్నికైనారు. [2]
#2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి అజ్మీరా స్వర్ణ సర్పంచిగా[[సర్పంచి]]గా గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీమతి కనకదుర్గ ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అభయసాయి మందిరం:- ఈ ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉన్నది.