కన్నెగంటి జగ్గయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కన్నెగంటి జగ్గయ్య''' ఒక ప్రముఖ [[హేతువాది]]. స్వాతంత్ర పోరాట రైతు యోధుడు. జననం. (1900-1970) గుంటూరు మండలములోని [[తెనాలి]] వద్దగల [[ఐతానగర్]] లో ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించాడు. బాల్యమునుండి విప్లవాత్మక భావములు గల జగ్గయ్య ద్రావిడ ఉద్యమ స్థాపకుడు ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్ రచనల వల్ల ప్రభావితుడయ్యాడు. తెలుగునాట ద్రావిడ ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. పలు కారణముల వల్ల తెలుగు నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు.
 
==ఉద్యమంలో పాత్ర==
కన్నెగంటి జగ్గయ్ తెలుగునాట ద్రావిడ ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. చేతిలో కర్రతో బనీనుతో ఎక్కువగా తిరిగేవాడు. పలు కారణముల వల్ల తెలుగు నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు. 1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా వున్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులొ జైల్ జీవిథం గడిపి ,అహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు. 1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెళ్ళాడు. ఆవుల గోపాల క్రిష్న మూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు. శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేశాడు. ఢైర్యశాలిగా బ్రతికాడు
 
 
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_జగ్గయ్య" నుండి వెలికితీశారు