కన్నెగంటి జగ్గయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొలక స్థాయి దాటింపు
పంక్తి 3:
 
==ఉద్యమంలో పాత్ర==
కన్నెగంటి జగ్గయ్ తెలుగునాట ద్రావిడ ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. చేతిలో కర్రతో బనీనుతో ఎక్కువగా తిరిగేవాడు. పలు కారణముల వల్ల తెలుగు నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు. 1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా వున్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులొ జైల్ జీవిథం గడిపి ,అహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.

1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెళ్ళాడు. ఆవుల గోపాల క్రిష్న మూర్తికృష్ణమూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు. శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేశాడు. ఢైర్యశాలిగా బ్రతికాడు
 
 
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_జగ్గయ్య" నుండి వెలికితీశారు