'''జాతీయ రహదారి 214216''' ([[ఆంగ్లం]]: '''National Highway 216''')(పాత సంఖ్య: '''జాతీయ రహదారి 214 మరియు 214A''') భారతదేశంలోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కోటిపల్లి]] నుండి [[కాకినాడదిగమర్రు]] ద్వారా [[పామర్రుఒంగోలు]] పట్టణాల్నినగరాల్ని కలుపుతుంది.<ref తూర్పుగోదావరిname="renumber">{{cite జిల్లాweb|url=http://dorth.gov.in/writereaddata/sublinkimages/finaldoc6143316640.pdf|title=Rationalisation కత్తిపూడిof నుంచిNumbering కృష్ణాSystems జిల్లాof పామర్రుNational వరకుHighways|publisher=[[Department of Road Transport and Highways]]|accessdate=3 April 2012|location=New Delhi}}</ref> ఈ రహదారి సంఖ్య, జాతీయ రహదారి 214 జాతీయరహదారిమరియు ఉంది214A కలిపి 216గా మార్చబడింది.<ref దీనిname="length">{{cite పొడవుweb|title=List సుమారుof 270National కిలోమీటర్లుHighways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016}}</ref>
== 214ఎ==
==దారి==
ఇది [[పశ్చిమగోదావరి]] జిల్లా [[దిగమర్రు]] నుంచి [[నరసాపురం]], [[మొగల్తూరు]], [[నాగిడిపాలెం]], [[రేపల్లె]], [[బాపట్ల]] మీదుగా [[ఒంగోలు]] వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు.
214216, 214ఎ216ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 214216 జాతీయ రహదారిపై [[పాలకొల్లు]] వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 214ఎ216ఎ జాతీయ రహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.