మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'మార్లే దొర ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వమున రాజ్యాంగ మంత...'
 
విస్తరణ
పంక్తి 1:
మింటో-మార్లే సంస్కరణలు 1909
మార్లే దొర ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వమున రాజ్యాంగ మంత్రి. మింటోదొర బ్రిటష్ ప్రభుత్వ రాజ్య ప్రతినిధి.
==పూర్వోత్తర సందర్భం (Background)==
భారతదేశములోని బ్రిటిష్ ఇండియా చరిత్రలోని ఒక ఘట్టం. 1907-1908 మధ్యకాలం లో అనేక రాష్ట్రములలో ముఖ్యముగా వంగ రాష్ట్రములోనూ, పంజాబులోనూ దేశాభిమానము విప్లవమార్గం పట్టి విప్లవోద్యమ పరిస్తితులు చాల తీవ్రముగా విఝృంభించాయి. అప్పుడు వృగ్రవాదములనణుచుటకు బ్రిటిష్ ప్రభుత్వమువారు చేపట్టిన అనేక ప్రతి క్రియలలో నేరముల ప్రోత్సాహ చట్టము ప్రయోగించి పత్రికలను మూతవేశారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులను (ఉదాహరణ లాలా లజపత్ రాయి) 1818 రెగ్యులెషన్ క్రింద న్యాయవిచారణలేకనే జైలులో నిర్భందించి, ప్రవాసములపంపిచారు. అటువంటి అత్యవసర రెగ్యులేషనలను అమలుచేసి బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రజల స్వేచ్ఛా స్వతం త్య్రములను నాశనముచేసి, ప్రజాభిప్రాయము నణగత్రొక్కటానికి తీవ్ర నిర్భందములకు గురిచేయుచుండిరి. ఆ పరిస్తితులు స్వరాజ్యకాంక్షించు మితవాదులకే కాక బ్రిటిష్ ప్రభుభక్తులను గూడా వ్యాకల పరిచినవి. వారిని బుజ్జగించి చేరదీయుటకు గౌరవ బిరుదులు గౌరోద్యగములిచ్చి తృప్తిపరచదలచ టమే కాక శాసన పూర్వకమైన సంస్కరణలమవసరమని తలచి చట్టము తయారు చేశారు.
==సంస్కరణ వివరాలు==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి(గవర్నర్ జనరల్) యగు మింటో ప్రభువు(Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో చట్టముగా ఆమోదించబడి ప్రభుత్వము అమలు పరచినది. ఆ 1909 శాసనమునే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే,( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్) మార్కిస్అను తరగతి హోదా కన్నా అధికమైన హోదా కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే(పూర్తి పేరు జాన్ మోర్లే) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. <ref> The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938</ref>
==మూలాలు==