మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరణ |
|||
పంక్తి 1:
మింటో-మార్లే సంస్కరణలు 1909
==పూర్వోత్తర సందర్భం (Background)==
భారతదేశములోని బ్రిటిష్ ఇండియా చరిత్రలోని ఒక
==సంస్కరణ వివరాలు==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి(గవర్నర్ జనరల్) యగు మింటో ప్రభువు(Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో చట్టముగా ఆమోదించబడి ప్రభుత్వము అమలు పరచినది. ఆ 1909 శాసనమునే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే,( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్) మార్కిస్అను తరగతి హోదా కన్నా అధికమైన హోదా కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే(పూర్తి పేరు జాన్ మోర్లే) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. <ref> The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938</ref>
|