ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
గౌడ, గమళ్ళ, కలలీ, '''ఈడిగ''', గౌండ్ల, శ్రీశయన, భంటు,శెగిడి, గాజుల బలిజ కులాలన్నీ బి.సి.బి.గ్రూపులోగ్రూపు 4 లో ఉన్నాయి.కాళ్లకి బంధం,నడుమకు మోకు,వెనక లొట్టి, పక్కన కత్తుల పొది... నిత్యం చెట్లు ఎక్కీదిగే గీత కార్మికుల వేషం ఇది. వీరి వృత్తి మృత్యువుతో పోరాటమేననాలి. చెట్లమీదకి ఎక్కేవీరు పసిరికపాములు,తేళ్లు, మండ్రగబ్బ లతో సహజీవనం చేస్తుంటారు. పాము కాటు కు గురైనా, కాలుజారి చెట్టుపైనుంచి జారిప డినా మరణమే. కల్లుగీతను బతుకుదెరువుగా చేసుకున్నవారు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు.అన్ని జిల్లాల్లో ఈ వృత్తిమీద బతి కేవారు ఉన్నారు.తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు.
 
కల్తీ కల్లు గురించి
పంక్తి 10:
దిగుమతులపై ఆంక్షలు ఎత్తివే యబడ్డాయి. మధ్యపాననిషేధం సడలింపుతో కారుచౌక గా చీప్‌ లిక్కర్‌ అందుబాటులోకివచ్చింది. నిజంగా వృ త్తిపై ఆధారపడి జీవించేవారికిఇది పెద్ద పోటీ అయ్యింది. రెంటల్‌స్ పెంచటంతో సాధారణ గీతకార్మికులకు వృత్తి అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా గీత కార్మికుల వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 1400 కల్లు కాంపౌం డ్లను ప్రభుత్వం రద్దు చేయటంతో వృత్తి కోల్పోయిన 25 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బోగస్‌ సొసైటీ లను, అక్రమ వ్యాపారాన్ని కులంపేర సమర్థించేవారి సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వేతన కార్మికులకు సరైన వేతనాలు, రక్షణ లేకుండా పోయింది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించడంతో చెట్లను నరికేస్తున్నారు. భూస్వాములు ఇదే అదనుగా భావించి అదనంగా చెట్టు పన్ను అంటూ వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే కిరోసిన్‌ పోసి నిప్పు పెడుతు న్నారు. లేదా చెట్లను నరికేస్తున్నారు.చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందిన గీత కార్మికులకు ఎక్‌‌సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ర్టంలో కల్లు సొసైటీలను (టిఎఫ్‌టిమరియు టిసిఎస్‌) ఎకై్సజ్‌ శాఖ పరిధిలో నుంచి కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
 
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]]
మూలాలు
http://www.suryaa.com/showNews.asp?category=1&subCategory=9&ContentId=4927 నుండి వెలికితీశారు
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/ఈడిగ" నుండి వెలికితీశారు