మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→సంస్కరణ వివరాలు: సవరఁ |
→సంస్కరణ వివరాలు: విస్తరణ |
||
పంక్తి 4:
==సంస్కరణ వివరాలు==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి(గవర్నర్ జనరల్) యగు మింటో ప్రభువు(Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో చట్టముగా ఆమోదించబడి ప్రభుత్వము అమలు పరచినది. ఆ 1909 శాసనమునే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే,( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY,EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే(పూర్తి పేరు జాన్ మోర్లే, JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. పేరుకు సంస్సరణాలైనా వాటి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధి గా చేసిన రాజకీయతంత్రము హిందుా ముసల్మానుల కి వైరం రగిలించటానికి అప్పటిలోఆంగ్లేయులకి మిత్రుడైన [[ఆగాఖాను]] గారి
==మూలాలు==
|