రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
1944 నాటికి వీరు తిరిగి మద్రాసు చేరుకున్నాం. ఒకసారి వీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళింది. అప్పటికి ఈవిడ వయసు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ ఈవిడను చూసి, ఈవిడ పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు ఈవిడనే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేకపోయింది. ఆయనకు ఈవిడకూ దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో ఈవిడ వివాహం జరిగింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడానుపాడింది===
నాఈవిడ జీవితంలో మరువలేని సంఘటన మావీరి వారికిశ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడానుపాడింది. కారణం ఏమిటంటే, నాఈమె సినీ జీవితం యధాతథంగా సాగుతుందని వివాహానికి ముందు నాకుఈవిడకు మావీరి వారుశ్రీవారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో నాఈవిడ హిట్‌ సాంగ్స్‌, నా నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో నాభార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. నన్నుఈవిడను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే నాఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ నేనుఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ర్టీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదనీ, వారిని సంతోషపరచడమే నాతన విధిగా భావించి చాలా పాటలు మావీరి వారికిశ్రీవారికి తెలియకుండా పాడానుపాడింది. నాతన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో రెండువేల పాటలు పాడానుపాడింది. ఎన్నో చిత్రాల్లో నటించానునటించింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలామజ్ను, భాగ్యలక్ష్మి, మంచిమనసుకు మంచిరోజులు.. చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల, వైదేహి, ఎం.ఎ్‌స.రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడానుపాడింది. నేనుఈవిడ పాడిన ఆఖరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ....’<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===రేడియోలో పాటలు===
1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా నా లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించాను. దేవులపల్లి కృష్ణశాసి్త్ర, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమ చ్ఛాసి్త్ర, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడాను. అప్పట్లో నా ‘రాధామాధవం’ సీడీ శ్రోతలను అలరించింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..