మార్స్ ఆర్బిటర్ మిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నవంబరు → నవంబర్ (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
| instruments =
}}
అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్. 2013 నవంబర్ 5, మంగళవారం [[శ్రీహరికోట]] లోని [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం|సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము]] నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్పీఎస్‌ఎల్‌వీ లాంచర్సీ25 సాయంతోఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘మంగళ్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంటుందిచేరుకుంది. అరుణ గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అరుణగ్రహంపై జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంతా సవ్యంగా సాగితే అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుందిఅవతరించింది. ఇప్పటివరకూప్రయోగించిన మొట్టమొదటిసారే ఘనతనువిజయం సాధించిన అమెరికా, రష్యా,సాధించిఒన ఐరోపాలమొట్టమొదటి సరసనదేశం నిలుస్తుందిభారతే.
==నేపథ్యం==
==నేపధ్యము==
4.5 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలుకిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం 2013 నవంబర్ 5, మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసినింగిలోకి దూసుకెళ్ళింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారుచేపట్టారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబర్ 3 ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబర్ 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేశారు.
==మామ్ ==
'''మార్స్ ఆర్బిటర్ మిషన్''' ([[మంగళయాన్]]) నిను సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు ఇది [[అంగారక గ్రహం]] అన్వేషణకు ఉపగ్రహం పంపే పక్రియ , 2013 నవంబర్ అయిదో తేదీన [[శ్రీహరికోట]]లో ఆరంభమైన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) ప్రస్థానం మూడంచెల్లో సాగింది. అది భూగురుత్వాకర్షణ పరిధి దాటి ఆవలకు వెళ్ళాక డిసెంబరు మొదటివారంలో 300 రోజుల అంగారక యానం మొదలైంది. భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబర్ 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్' బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు. ,ఈ2014 ప్రయోగానికిసెప్టెంబర్ ఉపయోగించిన24 రాకెట్‌ఉదయం పీఎస్‌ఎల్‌వీ-సీ257. రూ17.32 450 కోట్ల (6.7 కోట్ల డాలర్లు) వ్యయంతో ఈ ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. అంగారక గ్రహం పైకి ఇస్రో పంపినగంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24ఉదయం 7.17.32 గంటలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు ప్రస్తుతం 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున.. మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పడుతుందిపట్టింది.
==పరికరాలు==
ఈ ఉపగ్రహంలో ఐదు పరికరాలు కలవు
పంక్తి 66:
#'''మార్స్‌ ఎనోస్ఫియరిక్‌ న్యూట్రల్‌''' కంపోజిషన్‌ అనలైౖజర్‌ (ఎంఈఎన్‌సీఏ): దీని బరువు 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది.
#'''లైమెన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (ఎల్‌ఏపీ):''' దీని బరువు 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితలంవాతావరణంలోని హైడ్రోజన్‌, డ్యుటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.
==ప్రత్యేకతలు.==
;'''బరువు - 1,337 కిలోలు. ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు'''
;'''తయారీ ఖర్చు - రూ.150 కోట్లు'''
;'''నియంత్రణ ఖర్చు- రూ.90 కోట్లు'''
;'''పీఎస్‌ఎల్‌వీ తయారీకి ఖర్చు - రూ.110 కోట్లు'''
;'''మొత్తం మిషన్‌ ఖర్చు - 450 కోట్లు'''
;'''సాగించిన ప్రయాణం - 82 కోట్ల కిలోమీటర్లు'''
;'''అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగవ దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.''' ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, రష్యాలు ఈ ఘనత సాధించినప్పటికీ తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించిన ఘనత మాత్రం భారత్‌దే.
 
=== మంగళయాన్‌ ప్రయోగం లక్ష్యాలు ===
;అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం.
;అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం.