పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''పిశుపాటి చిదంబర శాస్త్రి''' (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు మరియు అవధాని.
 
వీరు ప్రకాశం జిల్లా [[కరవది]] గ్రామంలో సీతారామయ్య మరియు కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పలువురు పండితుల దగ్గర చదివి,కావ్య,నాటక,అలంకార,న్యాయ,వాస్తు, జ్యోతిష, తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్రాలలో అఖండ పాండిత్యాన్ని సంపాదించారు. వీరు సంస్కృతం మరియు ఆంధ్రంలోను [[అష్టావధానాలు]] మరియు శతావధానాలను విజయవంతంగా శతాధికంగా నిర్వహించారు.
 
వీరు [[మైసూరు]] మహారాజా గారి ఆస్థానంలో 1920 నుండి అస్థాన విద్వాంసుడిగా పదవిని అలంకరించారు. [[గద్వాల]] సంస్థానంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు. 1942 లో [[వెంకటగిరి]] సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు.
పంక్తి 10:
[[తిరువాన్కూరు]] మహారాజా ఆస్థానంలో నరసింహ కంకణ సత్కారాన్ని, గజారణ్య క్షేత్రంలో ఆశుకవి కేసరి అని, దర్భాంగ మహారాజా సంస్థానంలో కావ్య కళానిధి అను గౌరవాలు పొందారు.
 
వీరు సంస్కృతంలో పది, తెలుగులో 26 గ్రంథాలు రచించారు.వాటిలో ప్రబంధాలు, నాటకాలు,శతకాలు, లక్షణ గ్రంథాలు ఉన్నాయి. వీరి రచనలోరచనలలో 54 వేల శ్లోకాలు కలిగిన [[పద్మ పురాణం]] ఆంధ్రీకరించడం పేర్కొనదగినది.
 
వీరు 1951 లో పరమపదించారు.
==అవధానాలు==
వీరు ప్రప్రథమంగా పద్దెనిమిది సంవత్సరాల పిన్నవయసులో కృష్ణాజిల్లా [[ఆగిరిపల్లి]]లో 16-02-1910న అష్టావధానం చేశారు.
 
[[వర్గం:1892 జననాలు]]