శిరోమణి అకాలీ దళ్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె
Reference template
పంక్తి 36:
}}
'''శిరోమణి అకాలీ దళ్''' అనేది [[పంజాబ్]] కు చెందిన [[సిక్కు మతము|సిక్కు]] సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్పింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ యొక్క ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పంజాబ్ రాజకీయాలు]]
"https://te.wikipedia.org/wiki/శిరోమణి_అకాలీ_దళ్" నుండి వెలికితీశారు