మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మొల్ల రామాయణము,సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రిమద...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మొల్ల రామాయణము]],సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రిమద్రామాయణమునుశ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. మొల్ల ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో మొల్ల తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
 
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు