చెన్నుపాటి లక్ష్మయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపా ధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ఉన్న జిల్లా బోరు ఉపాధ్యాయ సంఘానికి జవసత్వాలను కలిగించారు. రెండో
ప్రపంచ యుద్ద కాలంలో ఉపాధ్యా యులకు కూడా రేషన్ కారులను మంజూరు చేయించడానికి కృషి చేశారు. రాష్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయు లను ఒకే యూనియన్గా మార్చడంలో ఆయన కృషి చిరస్మరణీయం. 1947లో రాష్ర మహాసభ లను నిర్వహించి ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ ఫెడరేషన్ ను ఏర్పాటుచేశారు
ఉద్యమ విస్తరణ
|