కాటూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 3:
ఇతడు [[1895]], [[అక్టోబరు 15]]వ తేదీన [[కృష్ణాజిల్లా]], [[వుయ్యూరు]] మండలం, [[కాటూరు (వుయ్యూరు)|కాటూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ మరియు వెంకటకృష్ణయ్య. ఇతడు కాటూరు, గుడివాడలలో ప్రాథమిక విద్యను ముగించుకుని, బందరు హిందూ హైస్కూలులో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్, బి.ఎ. బందరులోనే చదివాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో సహాయనిరాకరణ ఉద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోను చురుకుగా పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించాడు.
ఇతడు 1933-39 సంవత్సరాల మధ్య ఆంధ్రోపన్యాసకుడిగా, 1939-43ల మధ్య వైస్ ప్రిన్సిపాల్గా, ప్రిన్సిపాల్గా పనిచేశాడు. 1945-53ల మధ్య [[
== రచనలు ==
|