వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→రెండవ మైసూరు యుద్ధం (1780-1784): విస్తరణ |
|||
పంక్తి 43:
====రెండవ మైసూరు యుద్ధం (1780-1784)====
రెండవ మాసూరు యుధ్ధం 1780లో [[హైదర్ అలీ]] [[ఆర్కాటు]] ను ముట్టడించడం అతని కుమారుడు [[టిప్పుసుల్తాన్]] పోలిలూరు (పెరంబాగం)లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ [[విలియం బైలీ]] (William Baillie) ని యుద్ధములో ఓడించి [[శ్రీరంగపట్టణం]] లో బందీగానుంచటం. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణం లో బందిగానుంచాడు. ఆయుద్ధమువలన బ్రిటిష్ వారి కి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు. పోర్టోనోవో (పరంగిపెట్టై) లో 1782 జరిగిన ఆ యుద్దము లో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు. టిప్పుసుల్తాను తన తండ్రితదనంతరం బ్రిటిష్ కంపెనీ వారితో వైరం ఇంకా కొనసాగించగా అప్పటి బ్రిటిష గవర్నర్ జనరల్ [[ కారన్ వాలీసు]] మూడవ మైసూరు యుద్దము లో స్వయంగా సైన్యాధిపత్యము వహించాడు.
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
|