భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి JVRKPRASAD (చర్చ) చేసిన మార్పులను Rajasekhar1961 యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
చి clean up using AWB
పంక్తి 6:
* భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
*రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.
 
* ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టు‌లో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనము ఈ కోర్టు‌లో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.
 
Line 15 ⟶ 14:
==అధికార పరిధి==
* '''భారత సుప్రీంకోర్టు''' దేశంలో అత్యున్నతమైన [[న్యాయస్థానం]]గా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం ఆఅరవ భాగం, అయిదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. [[భారత దేశము]] రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
 
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు మరియు అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా, ఇది రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లోని [[హైకోర్టు]]లు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి 28, 1950న స్థాపించబడింది, అప్పటి నుంచి ఇప్పటివరకు 24,000పైగా కేసులను విచారించి తీర్పులు వెలువరించింది.
 
Line 23 ⟶ 21:
==న్యాయస్థానం ఏర్పాటు==
* భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, జనవరి 28, 1950న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు, ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
 
* జనవరి 28, 1950లో స్థాపించిన తరువాత, సుప్రీంకోర్టు తన విచారణలను [[పార్లమెంట్]] భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే ప్రారంభించింది. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయవాదుల సంఘంగా ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా పి.హెచ్. పరేఖ్‌ కొనసాగుతున్నారు.[[File:Supreme Court India Simon Fieldhouse.jpg|thumb|కుడి|240px|భారత అత్యున్నత న్యాయస్థానము]]
 
Line 29 ⟶ 26:
[[File:Supreme Court of India - 200705.jpg|thumb|right|300px|భారత అత్యున్నత న్యాయస్థానం]]
* అసలు భారత రాజ్యాంగం (1950) ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 తక్కువ-హోదా కలిగిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది-అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టింది. ప్రారంభ సంవత్సరాల్లో, తమ వద్దకు వచ్చే కేసులపై సుప్రీంకోర్టు యొక్క సంపూర్ణ ధర్మాసనం విచారణ నిర్వహించేది. న్యాయస్థానం యొక్క పని పెరిగిపోవడం మరియు కేసులు పేరుకుపోవడంతో 1950లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 8 వద్ద ఉండగా, దానిని 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2008లో 31కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో, ఇద్దరు మరియు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన చిన్న ధర్మాసనాలు విచారణలు జరపడం ప్రారంభమైంది (వీటిని ''డివిజను బెంచ్‌'' గా సూచిస్తారు)-ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (దీనిని ''రాజ్యంగ ధర్మాసనం'' గా సూచిస్తారు) అవసరమైన సమయంలో మాత్రమే, ఒక అభిప్రాయ భేదం లేదా వివాదాన్ని పరిష్కరించేందుకు, కొలువు తీరుతుంది. అవసరం ఏర్పడినప్పుడు, ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనం వరకు కేసును బదిలీ చేయవచ్చు.
 
* భారత అత్యున్నత న్యాయస్థానంలో [[భారత రాష్ట్రపతి]] చేత నియమించబడిన [[భారత ప్రధాన న్యాయమూర్తి]], గరిష్టంగా 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఇదిలా ఉంటే, న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టుతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి మరియు ఈ నియామకాలు సాధారణంగా అనుభవ ప్రాతిపదికన మరియు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలు లేకుండా జరుగుతాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టుకు ఒక వ్యక్తి న్యాయమూర్తిగా నియమించబడాలంటే, అతను తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి, అంతేకాకుండా కనీసం ఐదేళ్లపాటు, హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఉండాలి లేదా వరుసగా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేయాలి లేదా కనీసం పదేళ్లపాటు ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా పని చేయాలి లేదా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టుల్లో వరుసగా 10 ఏళ్లపాటు న్యాయవాదిగా పని చేయాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో ఆ వ్యక్తి ఒక విలక్షణ న్యాయవేత్తగా పరిగణించబడాలి. ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు మరియు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఈ కోర్టులో న్యాయమూర్తులుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.
 
* సుప్రీంకోర్టులో ఎప్పుడూ విస్తృతమైన ప్రాంతీయ ప్రాతినిధ్యం పాటించబడుతోంది. మైనారిటీ మత మరియు జాతులకు చెందినవారు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో భాగంగా ఉంటారు. 1987లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడిన మొదటి మహిళగా జస్టిస్ [[ఫాతిమా బీవీ]] గుర్తింపు పొందారు. ఆమె తరువాత న్యాయమూర్తులు సుజాతా మనోహర్ మరియు రుమా పాల్‌లు కూడా సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులుగా విధులు నిర్వహించారు.
 
* సుప్రీంకోర్టులో అడుగుపెట్టిన ''దళిత'' వర్గానికి చెందిన మొట్టమొదటి న్యాయమూర్తిగా కె.జి. బాలకృష్ణన్ గుర్తింపు పొందారు, 2000 సంవత్సరంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2007లో ఆయన మొట్టమొదటి ''దళిత'' భారత ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. అసాధారణంగా, న్యాయమూర్తులు బి.పి. జీవన్ రెడ్డి మరియు ఎ. ఆర్. లక్ష్మణన్ భారత లా కమిషన్ ఛైర్మన్‌లుగా నియమించబడ్డారు, వీరిలో ఎవరూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకపోవడం గమనార్హం.
 
Line 39 ⟶ 33:
* సుప్రీంకోర్టు అసలైన, పునర్విచారణ సంబంధ మరియు సలహా అధికార పరిధిని కలిగివుంది.
===అసలు అధికార పరిధి===
* [[భారత దేశము| భారతదేశ ప్రభుత్వం]] మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [[రాష్ట్రాలు]] మధ్య ఏదైనా వివాదం లేదా భారత ప్రభుత్వం మరియు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాలు ఒకవైపు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరోవైపు ఉన్న (త్రైపాక్షిక) వివాదం లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఇది ప్రత్యేక అసలు అధికార పరిధి (అజమాయిషీ) కలిగివుంది, న్యాయబద్ధమైన హక్కు యొక్క అస్థిత్వం లేదా పరిధి ఆధారపడివున్న (చట్టపరమైన లేదా వాస్తవానికి సంబంధించిన) ఏదైనా ప్రశ్నకు సంబంధించిన వివాదంపై దీనికి ప్రత్యేక అజమాయిషీ ఉంటుంది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని 32వ అధికరణ [[ప్రాథమిక హక్కులు]] అమలు చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టుకు విస్తృతమైన మూల అధికారాన్ని అందజేసింది. వీటిని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు ''నిందితుడిని న్యాయస్థానానికి తీసుకురమ్మనే ఆదేశాలు'' , ''ప్రవర్తకాధిలేఖ'' , నిషేధం, ''అధికారాన్ని ప్రశ్నించే ఉత్తర్వు'' మరియు ''ఉత్ప్రేషణాధిలేఖ'' లకు సంబంధించిన ఉత్తర్వులతో కూడిన మార్గనిర్దేశాలు, ఆదేశాలు జారీ చేసేందుకు అధికారం కలిగివుంది.
 
===పునర్విచారణ అధికార పరిధి===
* సివిల్ మరియు క్రిమినల్ రెండు రకాల కేసుల్లో ఒక హైకోర్టు యొక్క ఏదైనా తీర్పు, నిర్ణయం లేదా తుది ఆదేశానికి సంబంధించి రాజ్యాంగంలోని 132(1), 133(1) లేదా 134 అధికరణల పరిధిలో సంబంధిత హైకోర్టు జారీ చేసిన ఒక ధృవపత్రంతో సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికారానికి అర్థించవచ్చు. ఏదైనా మిలిటరీయేతర భారతీయ కోర్టు వెలువరించే తీర్పు లేదా ఆదేశంపై పునర్విచారణకు విజ్ఞప్తి చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక లీవ్ జారీ చేయగలదు. సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికార పరిధిని విస్తరించే అధికారం పార్లమెంట్ కలిగివుంది, సుప్రీంకోర్టు (క్రిమినల్ అప్పీలేట్ జ్యురిడిక్షన్) యాక్ట్, 1970ను అమలు చేయడం ద్వారా క్రిమినల్ విజ్ఞప్తుల సందర్భంలో ఈ అధికారాన్ని పార్లమెంట్ ఉపయోగించింది.
 
* '''పౌర విషయాల్లో''' (ఎ) సాధారణ ప్రాముఖ్యత కలిగివున్న చట్టాన్ని కేసు గణనీయమైన స్థాయిలో సవాలు చేస్తుంటే మరియు (బి) ఒక విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తే అటువంటి కేసులను హైకోర్టులు సుప్రీంకోర్టుకు పంపుతాయి. హైకోర్టు (ఎ) ఒక నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టినప్పుడు లేదా అతడికి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్ష వరకు విధించినప్పుడు లేదా కనీసం పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు లేదా (బి) తన పరిధిలోని ఏదైనా దిగువ కోర్టు నుంచి వచ్చిన కేసుపై విచారణ నుంచి హైకోర్టు తప్పుకున్నప్పుడు, అటువంటి విచారణలో నిందితుడికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కారాగార శిక్ష విధించబడినప్పుడు లేదా (సి) సుప్రీంకోర్టుకు పునర్విచారణకు పంపేందుకు తగిన కేసుగా హైకోర్టు భావించిన '''క్రిమినల్ కేసు''' లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. ఒక హైకోర్టు క్రిమినల్ కేసు విచారణలో వెలువరించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షను పునర్విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టుకు తదుపరి అధికారాల ఇవ్వడంపై ఆలోచనలు జరపడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వబడింది.
 
Line 56 ⟶ 49:
 
==జమ్మూ & కాశ్మీర్==
* జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడొక విషయాన్ని గుర్తించాలి, చారిత్రక కారణాల వలన భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము & కాశ్మీర్ ఒక ప్రత్యేక హోదా కలిగివుంది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్ము & కాశ్మీర్ కోసం కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. భారత రాజ్యాంగం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి పూర్తిగా వర్తించదు. రాజ్యాంగంలోని 370 అధికరణ ఈ విషయాన్నే తెలియజేస్తుంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వివిధ మార్పులు మరియు మినహాయింపులతో వర్తిస్తుంది. కన్‌స్టిట్యూషన్ (ఆప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1955 (జమ్ము మరియు కాశ్మీర్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ ఆదేశం, 1954) ప్రకారం ఈ మినహాయింపులు కల్పించారు. అంతేకాకుండా, భారతదేశంలో మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము-కాశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగివుంది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం అనేక మార్పులతో వర్తింపజేయబడుతున్నప్పటికీ, కన్‌స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1954 రాజ్యాంగంలోని 141 అధికరణను ఈ రాష్ట్రానికి కూడా వర్తింపజేసింది, అందువలన సుప్రీంకోర్టు ప్రకటించే చట్టం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని హైకోర్టుతోసహా, అన్ని కోర్టులకు సమానంగా వర్తిస్తుంది.
 
==చారిత్రాత్మక తీర్పులు: న్యాయ-అధికార వ్యవస్థల మధ్య వివాదాలు==
Line 96 ⟶ 89:
:(అత్యవసర పరిస్థితి ప్రకటన పరిధిలో) నిర్బంధ ఆదేశం యొక్క న్యాయబద్ధతను సవాలు చేస్తూ [[హెబియస్ కార్పస్‌]]ను లేదా ఇతర ఉత్తర్వును లేదా ఆజ్ఞ లేదా ఆదేశాన్ని కోరుతూ 226వ అధికరణ పరిధిలో హైకోర్టులో ఎటువంటి రిట్ పిటిషన్‌నైనా దాఖలు చేసే హక్కు ఎవరికీ ఉండదు.
న్యాయమూర్తి [[H. R. ఖన్నా]] ఒక్కరు మాత్రమే ఈ కింది విధంగా భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు:
:వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకునే వారందరికీ విచారణ లేకుండా నిర్బంధమనేది ఒక శాపం... ఈ భిన్నాభిప్రాయం చట్టం గురించి లోలోపల రుగులుతున్న కోపంతో చేసే దీర్ఘ యోచనకు, న్యాయమూర్తి న్యాయస్థానం మోసగించబడిందని భావించిన సందర్భాన్ని తరువాతి నిర్ణయం సరిచేయబడే భవిష్యత్ రోజు వివేకానికి ఒక విజ్ఞప్తి అని పేర్కొన్నారు.<ref name="pucl">< /ref>
 
ఈ కేసులో తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ముందు న్యాయమూర్తి ఖన్నా తన సోదరితో మాట్లాడుతూ: ''నేను నా తీర్పును సిద్ధం చేసుకున్నాను, ఈ తీర్పు వలన నాకు ప్రధాన-న్యాయమూర్తి పదవి దక్కకపోవోచ్చని'' వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.<ref name="divan">
Line 108 ⟶ 101:
}}</ref>
''జనవరి 1977లో ప్రధాన న్యాయమూర్తి పదవికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆ సమయానికి అత్యంత అనుభవజ్ఞుడిగా ఉన్న ఖన్నాను విస్మరించి ఆయన స్థానంలో మరొకరిని నియమించింది, ఈ విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి అత్యంత అనుభవజ్ఞుడై ఉండాలనే సంప్రదాయానికి ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించింది.''
''వాస్తవానికి, ఒకే విధమైన తీర్పును వెలువరించిన కారణంగా ఇతర న్యాయమూర్తుల కీర్తి గతంలోనే ఉండిపోయింది. '' ''న్యాయమూర్తి ఖన్నా మాత్రం ఈ భిన్నాభిప్రాయంతో భారతదేశ న్యాయ సమాజంలో ఒక చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచిపోయారు.''
 
[[న్యూయార్క్ టైమ్స్]] ఈ కింది అభిప్రాయాన్ని వెలిబుచ్చింది: "ఒక నిరంకుశత్వ ప్రభుత్వానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ లొంగిపోవడం ప్రజాస్వామ్య సమాజ వినాశనానికి చివరి అడుగు; భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం పూర్తిగా లొంగిపోవడానికి దగ్గరగా ఉంది."
Line 123 ⟶ 116:
 
అత్యవసర పరిస్థితి సందర్భంగా ఒక చివరి చర్యగా,
ప్రధాన న్యాయమూర్తితో కుదిరిన ఏకాభిప్రాయంతో, న్యాయమూర్తులను దేశవ్యాప్తంగా ఇష్టమొచ్చినట్లు మార్చారు,<ref name="iyer">< /ref> దీనిని V.R. కృష్ణా అయ్యర్ హైకోర్టు స్వాతంత్ర్యంపై ఒక కత్తిపోటుపై వర్ణించారు.
 
===1980-తరువాత : నిశ్చయార్థక సుప్రీంకోర్టు===
Line 147 ⟶ 140:
 
===సీనియర్ న్యాయమూర్తులు===
*న్యాయమూర్తి '''B N అగర్వాల్''' , న్యాయమూర్తి '''V S సిర్పుర్కార్''' మరియు '''G S సింఘ్వీ''' సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా అభిప్రాయపడింది : <br>"న్యాయమూర్తులందరూ అవినీతి కళంకం లేనివారు అని మేము ధృవీకరించడం లేదు. నల్ల గొర్రెలు అన్నిచోట్లా ఉంటాయి. ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి ఉందనేది మాత్రమే ప్రశ్న."<ref name="nerve.in">< /ref><ref name="feeds.bignewsnetwork.com">< /ref>
 
*సుప్రీంకోర్టు న్యాయమూర్తి '''అగర్వాల్''' : <br>"రాజకీయ నాయకులు, న్యాయవాదులు మరియు సమాజం యొక్క నడవడిక సంగతేంటి? మేము కూడా అవినీతి జరుగుతున్న సమాజం నుంచే వచ్చాము, స్వర్గం నుంచి దిగిరాలేదు. చూసేందుకు ఇక్కడ మీరే స్వర్గం నుంచి దిగివచ్చినట్లు అనిపిస్తుంది, అందువలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు."<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=WorldSectionPage&amp;id=d8a5f2f0-d33f-49a0-9b45-0b1bcb9d08e7&amp;MatchID1=4924&amp;TeamID1=4&amp;TeamID2=2&amp;MatchType1=1&amp;SeriesID1=1244&amp;PrimaryID=4924&amp;Headline=Lawyer-judge+showdown+in+Supreme+Court లాయర్-జడ్జ్ షౌడౌన్ ఇన్ సుప్రీం కోర్ట్], హిందూస్థాన్ టైమ్స్, 7 ఆగస్టు 2008</ref>
 
*న్యాయమూర్తి '''అరిజిత్ పసాయత్''' , న్యాయమూర్తి '''V S సిర్పుర్కార్''' మరియు న్యాయమూర్తి '''G S సింఘ్వీ''' లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం : <br>"ఎవరైనా న్యాయమూర్తి యొక్క సర్వశ్రేష్ఠ యోగ్యత గురించి కాకుండా, కొంత మంది న్యాయమూర్తులు చాలా నిజాయితీపరులుగా పౌరులు వర్గీకరించడం వలన ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వ్యవస్థ. వేళ్లు పెకలించేందుకు మనం సరైన పద్ధతిని గుర్తించాలి."<ref>[http://timesofindia.indiatimes.com/India/File_UP_cops_want_CBI_probe_against_34_judges/articleshow/3464634.cms UP కాప్స్ వాంట్ CBI ప్రోబ్ ఎగైనెస్ట్ 34 జడ్జెస్], టైమ్స్ ఆఫ్ ఇండియా, 10 సెప్టెంబరు 2008</ref><br>"ఇప్పుడున్న విధానం పాతబడిపోయిందా? కొన్ని చిన్న మార్పులతో, ఈ విధానం ఇప్పటికీ సమర్థవంతంగా ఉంటుందా?"
 
*న్యాయమూర్తి '''G S సింఘ్వీ''' తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం : <br>"వేరు పాతుకుపోయింది." పడిపోతున్న ప్రమాణాలను సూచిస్తున్న, విచారణ నుంచి తమకు రక్షణ కల్పించుకోవాలని న్యాయమూర్తుల కోరికను ప్రశ్నిస్తున్న సీనియర్ న్యాయవాది అనీల్ దేవాన్, [[సొలిసిటర్ జనరల్]] [[G. E. వాహన్‌వతి]]లతో న్యాయమూర్తులు ఏకీభవిస్తున్నట్లు కనిపించింది.<ref>[http://timesofindia.indiatimes.com/UP_cops_want_CBI_probe_against_34_judges/articleshow/3464634.cms UP కాప్స్ వాంట్ CBI ప్రోబ్ ఎగైనెస్ట్ 34 జడ్జెస్], 10 సెప్టెంబరు 2008, టైమ్స్ ఆఫ్ ఇండియా</ref><ref>[http://www.judicialreforms.org/files/stemming_rot_toi.pdf స్టెమ్మింగ్ రూట్: జడ్జెస్ డోంట్ నీడ్ కంప్లీట్ ఇమ్యూనిటీ, సేస్ CJI], 10 సెప్టెంబరు 2008, టైమ్స్ ఆఫ్ ఇండియా</ref>
 
===సీనియర్ ప్రభుత్వ అధికారులు===
*భారత మాజీ రాష్ట్రపతి, '''APJ అబ్దుల్ కలాం''' : <br>"కేసులు సుదీర్ఘకాలం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి కొనసాగితే, పౌరులు న్యాయవ్యవస్థేతర చర్యలను ఆశ్రయిస్తారు.."<ref name="c2">[http://humanrightsindia.blogspot.com/2008_02_01_archive.html జ్యుడీషియరీ షుడ్ ఎకరేజ్ ఫెయిర్ క్రిటిసిజం: ప్రణబ్], 25 ఫిబ్రవరి 2008</ref>
*భారత రాష్ట్రపతి, '''ప్రతిభా పాటిల్''' : ''న్యాయ సంస్కరణలపై జరిగిన ఒక సదస్సు'' <ref name="c1">[http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms డిలేయ్డ్ జస్టిస్ లీడింగ్ టు లించింగ్ మాబ్స్: ప్రతిభా, టైమ్స్ ఆఫ్ ఇండియా, 24 ఫిబ్రవరి 2008]</ref> లో మాట్లాడుతూ <br>"న్యాయం అందించడంలో జరుగుతున్న జాప్యం నుంచి న్యాయవ్యవస్థ తప్పించుకోలేదు, దీని వలన ఘాతకాలు ప్రోత్సహించబడే భయంకరమైన ప్రమాదం పొంచివుంది."<br>"మన న్యాయ వ్యవస్థ అందరికీ సంపూర్ణ న్యాయం అందిస్తుందని మరియు నిజం, విశ్వాసం, ఆశలకు వెలుగుగా ఉంటుందని మనం పెట్టుకున్న అంచనాలపై తీవ్ర ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది."<br> "వాస్తవానికి, అసమగ్రత మరియు కళంకాల్లో న్యాయ యంత్రాంగం తన భాగం లేకుండా లేదు."
 
*భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, '''Y. K. సభర్వాల్''' : <br>"న్యాయం అందించే వ్యవస్థ దాని యొక్క అధో స్థితికి చేరుకుంది"<ref name="c2">< /ref>
*భారత రాష్ట్రపతి, '''ప్రతిభా పాటిల్''' : ''న్యాయ సంస్కరణలపై జరిగిన ఒక సదస్సు'' <ref name="c1">[http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms డిలేయ్డ్ జస్టిస్ లీడింగ్ టు లించింగ్ మాబ్స్: ప్రతిభా, టైమ్స్ ఆఫ్ ఇండియా, 24 ఫిబ్రవరి 2008]</ref>లో మాట్లాడుతూ <br>"న్యాయం అందించడంలో జరుగుతున్న జాప్యం నుంచి న్యాయవ్యవస్థ తప్పించుకోలేదు, దీని వలన ఘాతకాలు ప్రోత్సహించబడే భయంకరమైన ప్రమాదం పొంచివుంది."<br>"మన న్యాయ వ్యవస్థ అందరికీ సంపూర్ణ న్యాయం అందిస్తుందని మరియు నిజం, విశ్వాసం, ఆశలకు వెలుగుగా ఉంటుందని మనం పెట్టుకున్న అంచనాలపై తీవ్ర ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది."<br> "వాస్తవానికి, అసమగ్రత మరియు కళంకాల్లో న్యాయ యంత్రాంగం తన భాగం లేకుండా లేదు."
 
*భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, '''Y. K. సభర్వాల్''' : <br>"న్యాయం అందించే వ్యవస్థ దాని యొక్క అధో స్థితికి చేరుకుంది"<ref name="c2"></ref>
 
*[[లోక్‌సభ]] స్పీకర్, '''మీరా కుమార్''' : <br>"ఈ దేశ పౌరురాలిగా, అనేక దశాబ్దాలు అనుభవం ఉన్న న్యాయవాదిగా, నాకు ఒక న్యాయవ్యవస్థ అధికారిపై ఆరోపణలకు సంబంధించి గుసగుసలు వినిపించినా కూడా వేదన కలిగిస్తుంది … అయితే నిజమేమిటంటే, న్యాయవ్యవస్థ అధికారులపై ఆరోపణలు వాస్తవికత సంతరించుకుంటున్నాయి. కేవలం 20 శాతం మంది న్యాయమూర్తులు మాత్రమే అవినీతిపరులని ఒక ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. మరో న్యాయమూర్తి ఇటువంటి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎటువంటి అంతర్గత ప్రక్రియలు లేవని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందువలన, దీనికి సంబంధించి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని న్యాయమూర్తులే నొక్కివక్కాణిస్తున్నారు. ఈ యంత్రాంగాన్ని ఏ విధంగా తీసుకురావాలి మరియు దీనిని ఎవరు తీసుకురావాలనే ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేని ఒకేఒక్క విలక్షణ వ్యవస్థగా న్యాయ విభాగం ఉంది. ఈ మొత్తం సందర్భంలో, న్యాయవ్యవస్థను జవాబుదారీగా చేసే ప్రక్రియలో బయటి అంశాలను చేర్చాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది."<ref>[http://www.hindu.com/2008/02/25/stories/2008022553781200.htm స్పీకర్ ఎక్స్‌ప్రెసెస్ సర్‌ప్రైజ్ ఓవర్ CJI's రిపోర్టెడ్ స్టాండ్ ఆన్ హియరింగ్ టీస్తా సెటల్వాద్], ది హిందూ, 25 ఫిబ్రవరి 2008</ref>
 
*అదనపు సొలిసిటర్ జనరల్, '''G. E. వాహన్‌వతి''' : '' [[ఢిల్లీ హైకోర్టు]] చేపట్టిన ఒక విచారణలో'' <br>"[[CJI]]కి తెలియజేసిన ఆస్తుల వంటి న్యాయమూర్తుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రస్తుత [[RTI]] పరిధిలో బహిర్గతం చేయడానికి వీలు లేదు, దీనికి సంబంధించి తగిన విధంగా సవరణలు చేయాలి."<ref>[http://economictimes.indiatimes.com/News/Supreme-Court-judges-ready-to-declare-assets-but-with-riders/rssarticleshow/4278163.cms సుప్రీం కోర్ట్ జడ్జెస్ రెడీ టు డిక్లేర్ అసెట్స్, బట్ విత్ రైడర్స్] - పాలిటిక్స్/నేషన్-న్యూస్ - ఎకనామిక్ టైమ్స్</ref><br>"(న్యాయమూర్తుల ఆస్తులకు సంబంధించి) తెలియజేసిన సమాచారం స్పష్టంగా వ్యక్తిగత సమాచారం మాత్రమే, వీటిని బహిర్గతం చేయడం ఎటువంటి ప్రజా కార్యకలాపానికి సంబంధించిన విషయం కాదు."<ref>[http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=2061219 సుప్రీం కోర్ట్ జడ్జెస్ రెడీ టు డిక్లేర్ అసెట్స్, బట్ విత్ రైడర్స్] - నేషనల్ న్యూస్ – MSN ఇండియా - న్యూస్</ref><ref>[http://www.newkerala.com/nkfullnews-1-5007.html సుప్రీం కోర్ట్ జడ్జెస్ రెడీ టు డిక్లేర్ అసెట్స్, బట్ విత్ రైడర్స్], న్యూకేరళ - ఇండియాస్ టాప్ ఆన్‌లైన్ న్యూస్‌పేపర్</ref>
'''ప్రణబ్ ముఖర్జీ''' : <br>"నిర్మాణాత్మక విమర్శలు ప్రోత్సహించబడాలి." న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యాలు, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కారణమవుతున్నాయనే వాదనకు ఆయన కూడా గొంతు కలిపారు. న్యాయవ్యవస్థ ప్రాథమిక సదుపాయాలను పటిష్టపరచాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.<ref>[http://www.thaindian.com/newsportal/politics/judiciary-should-encourage-constructive-criticism-mukherjee_10020775.html జ్యుడీషియరీ షుడ్ ఎంకరేజ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం], దఇండియన్ న్యూస్, 24 ఫిబ్రవరి 2008</ref>
Line 169 ⟶ 155:
==ప్రస్తుత న్యాయమూర్తులు==
* "[http://www.supremecourtofindia.nic.in/new_s/judge.htm చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సిట్టింగ్ జడ్జెస్]." ''సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా'' .
 
 
 
 
===సహచర న్యాయమూర్తులు===
Line 265 ⟶ 248:
{{Asia topic|Supreme Court of|title=Supreme Courts of Asia|countries_only=yes}}
{{India topics}}
 
[[Category:భారత అత్యున్నత న్యాయస్థానం]]
[[Category:జాతీయ సుప్రీం కోర్టులు]]
[[వర్గం:భారత దేశము]]
[[వర్గం:న్యాయ వ్యవస్థ]]
 
==మూలాలు==
{{reflist}}
 
 
==సూచనలు==
{{reflist|2}}
 
[[Categoryవర్గం:భారత అత్యున్నత న్యాయస్థానం]]
[[Categoryవర్గం:జాతీయ సుప్రీం కోర్టులు]]
[[వర్గం:భారత దేశము]]
[[వర్గం:న్యాయ వ్యవస్థ]]
[[వర్గం:భారతీయ న్యాయవ్యవస్థ]]