కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 28:
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''' ([[ఆగష్టు 16]], [[1920]] - [[సెప్టెంబర్ 27]], [[2001]]), [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]] లో మొదటిసారి, మరియు [[౧౯౯౨]] నుండి [౧౯౯౪]] వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
== రాజకీయ జీవితం ==
తొలిసారి 1955లో [[ఎమ్మిగనూరు]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు [[కర్నూలు]] జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]గా కొనసాగినాడు.
 
== విశేషాలు ==