కాశీఖండం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
==కథాసంగ్రహం==
సూతుడు శౌనకాదులకు కాశీఖండం కథను వివరిస్తాడు. వింధ్యపర్వతం తనకు మేరువుకు గల తారతమ్యం వివరించమని నారదుని కోరింది. నారదుడు మేరువు కూడా ఇలాగే పలికిందని తప్పుకున్నాడు. వింద్యపర్వత విజృంభణ వల్ల త్రిలోకాలకు ఆపద వాటిల్లింది. దాని నివారణకు దేవతలు మునులు బ్రహ్మ ఉపదేశంతో కాశీనివాసియైన అగస్త్యుని ప్రార్ధిస్తారు. అగస్త్యుడు కాశీ వియోగానికి చింతించి, దక్షిణదిశకు పోతూ వింద్య గర్వాపరణం చేస్తాడు. దక్షారామం దర్శించి, కొల్లాపురం శ్రీమహాలక్ష్మి ఆజ్న పాటిస్తాడు. అగస్త్యుడు లోపాముద్రకు కాశీయే ముక్తిస్థానమని శివశర్మోపాఖ్యానాన్ని వివరిస్తాడు. [[విశ్వేశ్వరుడు]]
== ప్రాచుర్యం ==
శ్రీనాథ కృతమైన ఈ కాశీఖండం తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది.
|